కూరగాయల సాగుతో నిత్యం ఆదాయమే పెట్టుబడి కూడా వరికన్నా చాలా తక్కువ ఎకరం వరి ఖర్చుతో 4 ఎకరాల కూరగాయల సాగు ఏడాదంతా చేతినిండా పని: మహిళా రైతు బాలమణి ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16: ‘ఒక ఎకరం వరిపంట సాగు చేయటానికి రూ.50 వ
కేటాయించిన నిధుల్లో సగమే ఇచ్చాం సొంతనిధితో ఇండ్లు పూర్తిచేసిన రాష్ట్రం ఒక్కో ఇంటికి కేంద్రం వాటా 3 లక్షలు.. రాష్ర్టానివి రూ.4 లక్షలు పార్లమెంట్లో కేంద్ర గృహనిర్మాణ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడి హైదరాబా�
తొమ్మిది నెలలు సాగనున్నమూడో ఇంక్యుబేషన్ ప్రోగ్రాం హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘వీ-హబ్’లో మూడో ఇంక్యుబేషన్ ప్రోగ్రాం
బాధితుల్లో ముగ్గురు కెన్యన్లు ఏడుకు చేరిన కేసుల సంఖ్య కొత్తగా 190 మందికి వైరస్ 4.26 కోట్లకు చేరిన టీకాలు హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత�
మంత్రి చైర్పర్సన్గా రాష్ట్రస్థాయిలో కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువార�
పార్లమెంట్లో కేంద్ర మంత్రి హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 పురాతన డ్యామ్లు ఉన్నాయని కేంద్ర జల్శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. గురువారం పార్లమెంట్ సమావేశాల్లో
ఇతర పంటలు వేసే వారికే రైతుబంధు వ్యవసాయశాఖ ప్రతిపాదన ముఖ్యమంత్రికి అధికారుల నివేదన వరి, వడ్ల్ల కొనుగోలు సంక్షోభంపై చర్చ కేంద్ర సర్కారే చేతులెత్తేశాక రాష్ట్రం ఏం చేయగలుగుతుందన్న అధికారులు రైతులపై కోపం త
రూ.1.45 కనీస ధరకే యూనిట్ ఇతర రాష్ర్టాల్లో చాలా ఎక్కువ బెంగాల్లో రూ.4.02, పంజాబ్లో రూ.3.49, గుజరాత్లో రూ.3.30, యూపీలో రూ.3 తెలంగాణలో ఏటా 10 వేల కోట్ల సబ్సిడీ అయినా విద్యుత్తు సంస్థలకు తప్పని నష్టాలు చార్జీల పెంపు తప్ప�
సీఎం పిలుపుతో పంట తగ్గింపు గతేడాదితో పోల్చితే భారీ మార్పు అన్ని పంటలు కలిపి 8.93 లక్షల ఎకరాలు హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి యాసంగి బియ్యం కొననే కొనం అని కేంద్రం చేతులెత్తేసింది. రైతే�
ఇద్దరు విదేశీయుల్లో వేరియంట్ గుర్తింపు కెన్యా, సోమాలియా నుంచి బాధితులు కెన్యా మహిళను టిమ్స్కు తరలించాం సోమాలియా వ్యక్తి కోసం గాలిస్తున్నాం బెంగాల్ వెళ్లిన మరో బాలుడికీ ఒమిక్రాన్ ఆందోళన పడొద్దు.. అ�
త్వరలో ధరణిలో మరో ఏడు మాడ్యూల్స్ భూ సమస్యల పరిష్కారంపై కసరత్తు నిషేధిత భూముల జాబితా ప్రక్షాళన హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో నూతన మా డ్యూల్స్ జోడించే కసరత్తు వేగవంతమైంది. అతి త
ఎర్రోళ్ల, క్రిషాంక్, సాయిచంద్కు కార్పొరేషన్ పదవులు దళిత వర్గం పట్ల మరోసారి అభిమానాన్ని చాటుకున్న సీఎం హైదరాబాద్, డిసెంబర్ 15, (నమస్తే తెలంగాణ): దళిత సామాజికవర్గం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మ�
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియ�