గ్రీన్ చాక్పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్, ఫర్నిచర్ సరఫరాకు మరో 396 కోట్ల వ్యయం మన ఊరు.. మన బస్తీ- మన బడి పనులకు గ్లోబల్ టెండర్లు.. ఆఖరు తేదీ ఈ నెల 17 9,123 బడులకు పంపిణీకి గడువు ఏడాది హైదరాబాద్, మే 9 (నమస్తే తెల�
ఖమ్మం నగర అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి పాలకవర్గం ఏడాది పూర్తయిన సంబురాల్లో వీసీలో మంత్రి అజయ్ మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కార్పొరేటర్లు, అధికారులు ఖమ్మం, మే 7: ఖమ్మం మున్సిపల�
చిన్న గ్రౌండ్లో కాంగ్రెస్ బహిరంగ సభ అయినా అంతంత మాత్రంగానే జనం పైరవీ నేతలకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దు గత ఎన్నికల్లో టికెట్ల ఆలస్యంతో ఓటమి రాహుల్ ముందే కోమటిరెడ్డి వ్యాఖ్యలు వరంగల్, మే 6 (నమస్తే త�
కాంగ్రెస్ 2018 ఎన్నికల సందర్భంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే ప్రజలు, రైతులు తిరస్కరించారని, ఇప్పుడూ అదే పాత పాట పాడితే ఎవరు నమ్ముతారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మాదిరిగానే ఏటా రెండుసార్లు వ్యవసాయ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పదిరోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక
వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది ఒకేసా రి ఎండలు, వానలు వస్తున్నాయి. హీట్ హైల్యాండ్ ఎఫెక్ట్తో పాటు ఉత్తరాది నుంచి వస్తున్న గాలులతో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో వడగాలులు మార్చి, ఏప్రిల్ న
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ఏడేండ్ల పది నెలల కాలంలో తెలంగాణలో వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇచ్చి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్ప�
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఈనెల 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదలచేసింది. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా
రాష్ట్రంలో కులవృత్తులు వికసిస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కుల వృత్తుల వికాసమే కీలకమని భావించిన ప్రభుత్వం వాటి ఆధునికీకరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్ర�
97% మంది బాధపడుతున్నట్టు బెడ్డీ-మామ్స్ ప్రెస్సో సర్వేలో వెల్లడి హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): దైనందిన జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం. ఆరోగ్యకరమైన జీవనానికి ఇది సోపానం లాంటిది. కానీ, కొత్తగా తల్లి అయినవార
నగర శివారు జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ వివాహేతర సంబంధమే హత్యకు కారణం పోలీసుల దర్యాప్తులో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్ జంట హత్యల కేసు మిస్టరీ �
3 నెలల్లోనే 1.8 కోట్ల బెదిరింపులు మరో 60 వేల ఫిషింగ్ ప్రయత్నాలు దేశంలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు నార్టన్ లైఫ్ లాక్ సర్వే నివేదికలో వెల్లడి హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈ ఏడాది తొలి త్రైమాసిక�
కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో సుశిక్షితులైన నర్సుల కొరత తీవ్రమైంది. హైదరాబాద్లోని రెండు ప్రైవేట్ దవాఖానలు 50 మంది నర్సులను కేరళ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చాయి. వారికి డాక్టర్లతో సమానంగా జీతాలు �
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వధూవరులకు అవగాహన కట్నం లేకుండా ఆదర్శంగా ఒక్కటి కానున్న ఐదు జంటలు ఈ నెల 5న సంగారెడ్డి జిల్లా హత్నూరలో పెండ్లిళ్లు హత్నూర, మే 3: మనిషి జీవితంలో పెండ్లి ఒక గొప్ప కార్యం. అలాంటి వివాహ వే�
వేసవి ఎండలు ముదరటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. మంగళవారం 25 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్, ఆదిలాబాద్ జిల్లా బేల�