ఇప్పటికే నల్లగొండలో 200 గ్రామాల్లో దాదాపు పూర్తి ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ నుంచి శ్రీకారం సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): ‘మన �
సైబర్ వేధింపులకు ప్రత్యేక చట్టాలు బీడీలు చుట్టే గ్రామీణ మహిళలు లాప్టాప్ వాడే రోజులు రావాలి మహిళా వేధింపులపై గళమెత్తుదాం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ�
త్వరలో అలయన్స్ ఫ్రాంచైజీతో ఉన్నత విద్యామండలి ఒప్పందం మరో ఐదు విదేశీ భాషలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): విదేశీ భాషలు నేర్చుకొంటే లక్షల్లో వేతనాలతో కార్పొరేట్ కొలువు�
కొత్తవేమీ లేవంటున్న తెలంగాణ ఇంజినీర్లు రాష్ట్ర అభ్యంతరాల ఊసే లేదని మండిపాటు కేఆర్ఎంబీ ఏకపక్ష ధోరణిపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై అధ్యయనానికి
ఇ-‘నమస్తే తెలంగాణ’ఆధ్వర్యంలో ఏర్పాటు స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులన్నీ ఒకే వేదికపైకి మహబూబ్నగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ పట్టణంలో తొలిసారి స్థిరాస్తి ప్రదర్శన ఏర్పాటైంది. రైల్వే స�
పాఠశాలల్లో శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రోత్సహించేందుకు అందజేసే స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఈ ఏడాది రాష్ట్రం నుంచి 36,262 స్కూళ్లు దరఖాస్తు చేసుకొన్నాయి. 5 రకాలైన స్టార్ రేటింగ్ కోసం సర్కార
పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియలో తొలిదశ అయిన ప్రిలిమినరీ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియమక మండలి సిద్ధమవుతున్నది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు ఏడో తేదీన ఎస్సై ఉద్యోగాలకు ప్రాథమిక
తొండిమాటలు కట్టిపెట్టు ఇక్కడి అభివృద్ధిని చూడు ఆర్థిక మంత్రి హరీశ్రావు గజ్వేల్, మే 13: ఎంపీ బండి సంజయ్.. తొండిమాటలు కట్టిపెట్టు.. దమ్ముంటే సిద్దిపేట జిల్లాకు వచ్చి చూడు.. ఇక్కడి అభివృద్ధి ఏమిటో తెలుస్తదన
నిజామాబాద్లో మెడికో మృతి ఖలీల్వాడి, మే 13 : ఓ మెడికో 27 ఏండ్లకే గుండెపోటుతో ప్రాణాలు వదిలింది. ఈ ఘటన నిజామాబాద్లో శుక్రవారం చోటుచేసుకొన్నది. స్థానిక వైద్య కళాశాలలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న కరీంనగర్
పెట్టిన ఖర్చు రూ.36 వేల కోట్లు ఇన్ని నిధులు వెచ్చించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో ప్రతిఇంటికీ చేరుతున్న మంచినీళ్లు నదీ జలాలతో దాహం తీరుస్తున్న ఘనత మనదే ఎన్నో ప్రశంసలు, అవార్డులతో ముంచెత్తిన కేంద్ర�
సర్కారు సాయంతో ఆర్థికాభివృద్ధి జనగామ, పాలమూరు జిల్లాల్లో దళితులకు యూనిట్ల పంపిణీ వాహనాలు అందజేసిన ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్/జడ్చర్ల/భూత్పూర్, మే 12: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తు
వేములవాడటౌన్, మే 12: వేములవాడ శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి సిరిసిల్లకు చెందిన శ్రీరాజరాజేశ్వరి సేవాసమితి, హైదరాబాద్కు చెందిన ఏజేఆర్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రూ. 6 లక్షల విలువైన కిరీటాన్ని బహూకరించాయి
31 నుంచి పరీక్షలు.. ఓపెన్ ఇంటర్వి కూడా హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఓపెన్ టెన్త్లో ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ ఎస్సెస్సీ తరహాలోనే ఓపెన్ స్కూల్స్కు కూడా 70 శాతం సిలబ�