చైనా లోన్ యాప్స్ కేసులో 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): చైనా లోన్ యాప్స్పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో ‘పెద్ద చేప’ను పట్టుకొ�
మూడు నెలల్లోనే 1.20 లక్షల లాభం ఇతర పంటలతోనే రైతు ఆర్థిక పరిపుష్ఠి రైతు మ్యాకల రామచంద్రం వెల్లడి నారాయణరావుపేట, డిసెంబర్ 18: ఉన్నది ఎకరంన్నర భూమి.. ఆ భూమిలోనే అన్ని రకాల పంటలు వేశాడు సిద్దిపేట జిల్లా నారాయణరా�
యాదాద్రి, డిసెంబర్ 18: యాదాద్రిలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నట్టు సత్రం కార్యదర్శి డాక్టర్ ఎన్ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు
మూడు రోజుల ప్యాకేజీ రూపొందించిన టీఎస్టీడీసీ హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) శనివారం నుంచి హైదరాబాద్-భద్రాచలం-పాపికొండలకు ప్రత్యేక టూర్ను ప్రార�
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృత్యువాత కామారెడ్డి జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు..ఏడుగురి మృతి జుక్కల్ మండలం కల్లాలిలో కల్టివేటర్ను ఢీకొని ఇద్దరు గచ్చిబౌలిలో చెట్టును కారు ఢీకొని ముగ్గురు దుర్�
దరఖాస్తులకు ఆహ్వానం హైదరాబాద్, డిసెంబరు 18 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులకు రెండోదశలో రెండు లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిదశలో రూ.10 వేల రుణం తీసుకొని చెల్లించిన వారికి రెండో
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మద్యం మత్తు, అతివేగం ముగ్గురి ప్రా ణాలను బలి తీసుకున్నది. హైదరాబాద్ గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల�
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 18: దళితుల జీవితాలలోనే కాకుండా తాడిత పీడిత సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి దేశానికే దిక్సూచిగా నిలబడిన అంబే
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి మారయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూ
చిన్నగూడూరు, డిసెంబర్ 18: గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరు తూ ఓ వ్యక్తి అధికారులు, సర్పంచ్ కాళ్లపై పడి వేడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామం లో శనివారం గ్రామసభకు ఏర్పాట్లు చేశారు. అధికారు
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములు నర్సాపూర్, డిసెంబర్ 18: వ్యవసాయ రం గాన్ని కార్పొరేట్కు ధారాదత్తం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రామ�
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు గిరిజన గురుకుల విద్యార్థులు పేరిణి శివతాండవంను ప�
హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చెక్డ్యామ్ల నిర్మాణానికి సాగునీటిశాఖ అధికారులు కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఇటీవలనే వాటిని సంబంధిత చీఫ్ ఇంజినీర్లకు అందజేశారు. మార్గదర్శకా�
దుకాణాల రెన్యువల్కు రూ.వెయ్యి వసూలు ఆయా శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : హరితనిధి సెస్ను సమీకరించేందుకు ఆయా శాఖలు చర్యలు చేపట్టాలని ప్రభు