స్నానానికి వెళ్లిన ఓ వృద్ధుడికి గుండెపోటు రావడంతో చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నారె కిష్టయ్య గంగామాత ఆలయం వద్ద ఉ�
భవిష్యత్తు అంతా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ డాటాదేనని, అన్ని రంగాల్లోకు విస్తరించేందుకు కావాల్సిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అయితే జియోస్పేషియల్తో సవాళ్లు కూడా �
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండలం నందిపేట్ సమీపంలోని గజ్జెలోనిగుట్ట కింద 30 మీటర్ల గుహ, అందులో రాళ్లపై రాతిచిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇవి తామ్రయుగం నాటి రాతి చిత్రాలని అంచనా వ�
పెట్టుబడుల పేరిట సామాన్యులను మోసం చేసి రూ.903 కోట్ల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్
Minister Niranjan Reddy| వర్షాల కారణంగా వనపర్తి జిల్లాలో దెబ్బతిన్న చెరువులు, కాల్వల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్
KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూసి దేశ రైతాంగం కేసీఆర్ పరిపాలన కోసం ఎదురుచూస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
Minister Srinivas Goud|నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ఓటర్లు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.