మలబార్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/తెలుగుయూనివర్సిటీ: ఆడపిల్లల పట్ల సమాజం ఆలోచనా విధానంలో మార్పు రావాల్�
ఎఫ్సీఐ సేకరించే బియ్యం 62 లక్షల టన్నులు సంస్థ గోదాముల సామర్థ్యం15 లక్షల టన్నులే గోదాముల ముందు లారీల క్యూ రాష్ట్రమే బియ్యం ఇస్తలేదనిబద్నాం చేస్తున్న కేంద్రం హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్�
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పశ్చిమబెంగాల్ గడ్డపై తెలంగాణ విద్యార్థులు నిర్వహించిన బతుకమ్మ, పీరీలు, బోనాలు వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో పురులియా�
విదేశాల్లో చదువుకు ఓవర్సీస్ పథకం.. 20 లక్షల వరకు ఆర్థిక సహకారం ఏటా 300 మందికి అవకాశం చదువు పూర్తిచేసి అక్కడే కొలువులు చేస్తున్న యువత హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాల�
25 మందికి టాస్క్ శిక్షణ..నియామక పత్రాలు అందజేత హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఫార్మాసిటీ మొదటి నైపుణ్య శిక్షణా కార్యక్రమం సక్సెస్ అయింది. శిక్షణ పొందిన 125 మంది నిర్వాసితులకు ఫార్మా కం�
ఠాగూర్ ఆడిటోరియంలో ప్రదర్శన.. తర్వాత చర్చ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచడమే లక్ష్యం హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): గతంలో పాఠశాల విద్యార్థుల్లో జాతీయ భావాలు, సామాజిక చైతన్య దృక్పథాలు పెం�
గత నాలుగేండ్లలో నయాపైసా గ్రాంట్ ఇవ్వలేదు విదేశీ సాయంతో చేపడుతున్న ప్రాజెక్టులకూ శూన్యం ఐదేండ్ల నుంచి విదేశీ రుణాలకు తెలంగాణ దూరం నిండు పార్లమెంటులో అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్�
సమావేశంపై కమిటీ సభ్యులకు కేఆర్ఎంబీ లేఖ హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): చెన్నై నగరానికి తాగునీరు సరఫరా చేసే అంశంపై 23న నిర్వహించనున్న సమావేశం ఎజెండాను కేఆర్ఎంబీ ఖరారు చేసింది. ఈ మేరకు కృష్ణా బేస�
వరి ధాన్యం కొనబోమనడం దారుణం ఆహార భద్రత కల్పన నుంచి కేంద్రం తప్పుకున్నట్టే కేంద్రం మెడలు వంచేందుకు రైతుల పక్షాన నిలబడాలి ‘నమస్తే తెలంగాణ’తో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ హైదరాబాద్, డిసెంబర్ 20 (న
కూరగాయల సాగులో యువత సేంద్రియ పద్ధతుల్లో ఎవుసం తక్కువ సమయం.. ఎక్కువ లాభం వారంతా గొప్ప చదువులు చదివినోళ్లే. డిగ్రీ పట్టాలు అందుకొన్నారు. కానీ, చిన్నతనం నుంచి చూస్తున్న పొలాల్లోనే తమ ఉజ్వల భవిష్యత్తును వెతు�