హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద ఫ్రీడమ్ ఆయిల్
మెదక్ : ఉచితాలు వద్దు అనే బీజేపీకి బుద్ధి చెప్పాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లడారు. కొత్తగా ఆసరా పి�
పేద భారతీయుల ఖాతాల్లో వేస్తానన్నారు పొరపాటు జరిగిందా మోదీ జీ: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కొన్ని నెలల్లోనే గౌతమ్ అదానీ ఆదాయం భారీగా పెరిగ�
లైంగిక దాడి కేసులో అదుపులోకి చిత్రదుర్గ, సెప్టెంబర్ 1: లైంగిక దాడి కేసులో లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారును కర్ణాటక పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మఠానికి చెందిన పాఠశాలలో చదువుకొంటున్న ఇద
కామారెడ్డి : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 5వ తేదీన జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పది వేల మందిని తరలించాలని ప్రభుత్వ విప్ గోవర్ధన్ అన్నారు. జన సమీకరణ కోసం ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయ
వనపర్తి : దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోటలోని బీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు
మహబూబాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరతున్నారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని 6 వ వార్డుకు సుమారు 200 మంది �
జనగామ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది సీఎం కేసీఆర్ మాట తప్పని పనితీరుకు, మడమ తిప్పని నిజాయితీకి ఒక ఉదాహరణ మాత్రమేనన�
నిజామాబాద్ : సెప్టెంబర్ 5 న నిజామాబాద్లోని గిరిరాజ కళాశాల మైదానంలో జరుగునున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ ఏర్పాట్లపై టీఆర�
నిజామాబాద్ : ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఇబ్బందులున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో వెయ్యి మంది లబ్ధిదారులకు పెన్షన్ ప�
మహబూబ్నగర్ : జీవితంలో స్థిరపడాలంటే కష్టపడి చదవాలని, అందుకు స్థిరమైన లక్ష్యం, గొప్ప వ్యక్తిని కావాలని ఆలోచన ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుటుంబంలో ఒక ఆడబిడ్డ బాగుపడితే ఆ కుటుంబం అ�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో తెలంగాణ స్టేట్ టెన్నిస్ చాంపియన్ (2021) గార్లపాటి ప్రణిత పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ �
హైదరాబాద్ : ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆయన బుధవారం ఖైరతాబాద్ గణనాథుడిని మేయర్ గద్వాల్ విజయ