ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 4 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనల
గోల్నాక, సెప్టెంబర్ 4 : గత 15 రోజుల క్రితం అంబర్పేట నారాయణ కాలేజీలో తన స్నేహితుడికి టీసీ ఇవ్వలేదంటూ మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ పెట్రోలు పోసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన �
మేడ్చల్ మల్కాజిగిరి : దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రల్లో అభివృద్ధి శూన్యమని కార్మిక శాఖ మత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్నగర్ కా�
చేర్యాల, సెప్టెంబర్ 4 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పోటెత్తింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నార
మహబూబ్నగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నరాని మఖ్తల్ ఎమ్మోల్యే చిట్టెం రాంమెహన్ రెడ్డి అన్నారు. మఖ్తల్ మండలం సత్యారం రైతు వేదికలో సత్యారం, ముష్టిపల్లి, కొ�
వరంగల్ : ఉచితాలు వద్దని చెబుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారె�
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణనాథులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దిల్ సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయానికి చేరుకున్న మ�
నల్లగొండ : నాకు పదవులు అవసరం లేదు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తా అని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట వ్యాప్తంగా మునుగోడు ఉ�
ఆస్ట్రేలియా : సీఎం కేసీఆర్ పాలన తెలంగానలోని నేటి,రేపటి తరానికి వరమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డితో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్ అం�
జనగామ : సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్య�
ములుగు : జిల్లాలో దారుణం చోటు చేటుచేసుకుంది. లారీ ఢీ కొని దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఆర్లగూడెం గ్రామానికి చెందిన రమే�
ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్క
భద్రాద్రి కొత్తగూడెం : నిద్రిస్తున్న ముగ్గురు మహిళలను పాము కరువడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల�
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి రైతు మృతి చెందాడు. ఈ విషాదక సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం �
జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 14వ వార్డులో TUFIDC నిధు లతో నిర్మించిన కొత్తవాడ మున్నూరుకాపు సంఘం భవనాన్ని ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్:సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం కొత్త వాడ పాటశాలలో మరుగుదొడ్ల