కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి యూపీ సింగ్ వింత సమాధానం అవాక్కయిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీఎస్టీ పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వినతిప�
రెండోరోజూ నమోదుకాని కొత్త కేసులు హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఒమిక్రాన్ వేరియంట్ సోకి చికిత్సపొందిన 10 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ యాక్టివ్ కేసుల సంఖ్య 28�
అస్సాంలో అసలు ఆధార్ సెంటర్ కేంద్రాలు లొకేషన్ మార్చి హైదరాబాద్లో నిర్వహణ యూఐడీఏఐ కండ్లు గప్పి జోరుగా దందా 3 వేల కార్డులు జారీ.. దేశ భద్రతకు ముప్పు రోహింగ్యాలకు ఇచ్చినట్టు అనుమానాలు ఆయా కేంద్రాల్లో జా�
యాక్సిడెంట్లు జరుగుతున్నా రూల్స్ బేఖాతర్ ఓఆర్ఆర్ పరిధిలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు 11 నెలల్లోనే రాష్ట్రంలో 1,49,03,556 కేసులు హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హెల్మెట్ పెట్టుకొంటే మీకే రక్షణ అంటే వ
కొత్తగా నమోదుకాని ఒమిక్రాన్ కేసులు హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం కొత్త ఒమిక్రాన్ కేసులు ఏవీ నమోదు కాలేదు. మరోవైపు 177 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్
పదెకరాల్లో తోట సాగు చేసిన గజ్వేల్ రైతు ఏడాదికి రెండు సార్లు విక్రయం.. భారీ లాభం గజ్వేల్ రూరల్, డిసెంబర్ 22: అందరు వేసే పంటలే వేస్తే లాభం ఎలా వస్తుంది? మార్కెట్లో డిమాండ్ను బట్టి పంటలు పండించాలి. ఏ పంట క�
సముద్రంలోకి సురక్షితంగా పంపిన అధికారులు హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తేతెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద చేపగా గుర్తింపుపొందిన ‘వేల్షార్క్’ విశాఖ తీరానికి వచ్చింది. తంతడి బీచ్లో స్థానిక మత్స్యకారుల వ
తట్టుకోలేక బాలింత నానమ్మ కూడా.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం బయ్యారం డిసెంబర్ 23: పుట్టబోయే బిడ్డ కోసం ఆమె ఎన్నో కలలు కన్నది.. కుటుంబమంతా సంబురపడిపోయింది.. తొందరలోనే ఇంటికి వారసుడు/వారసురాలు రాబోతున్నారని �
దహెగాం, డిసెంబర్ 23: కరోనా టీకా వేసుకోవాలని వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి వైద్య సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఎస్సై.. సదరు వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించి పోలీస్ స్టేష�
కురవి, డిసెంబర్ 23: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, విద్యార్థి నేత దబ్బేటి మహేశ్ మరణించారు. కరోనాతో కోలుకున్న తరువాత మళ్లీ అస్వస్థతకు గురై నెల రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. మహబూబాబాద్ జిల్లా కురవి �
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ ఆటోల్లో జనవరి 30లోపు జీపీఎస్ ఇన్స్టాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గురువార�
ఇక్కడి పోలీస్స్టేషన్లు సీసీటీఎన్ఎస్తో అనుసంధానం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు వంద శాతం ఆన్లైన్లో నమోదు
డీకే అరుణ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ నాయకులు జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణ ప్రజలను మోసం చేయడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీ నాయకుల్లారా ఖబడ్దార్.. ఇకపై మీ ఆటల