కేంద్ర ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమం ఉధృతం చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి నరేంద్రమోదీ సర్కారుపై ఆర్ కృష్ణయ్య ధ్వజం కాచిగూడ, డిసెంబర్ 20: బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక ధోరణితో వ్యవహరి
హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని క్యాబ్లలో మీటర్ల ఏర్పాటుకు చేపట్టిన చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మీటర్లు ఏర్పాటు చేయకపోవడంతో క్యాబ్ ఆపర�
ప్రచారం: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్తులకు కేటాయించిన నిధులు ‘లోకల్ బాడీ ఫండ్స్పై ఫ్రీజింగ్’ అంటూ సోమవారం ఓ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఫండ్స్ ఫ్రీజింగ్ అనేది కామన్ అయిపోయిందని కథనంలో పేర�
3.32 లక్షల మందికి సెకండ్ డోస్ టీకా హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం కొత్తగా 156 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 53, మేడ్చల్ మల్కాజిగిరిలో 22,
ఇగంతో వణుకుతున్న ఉత్తర తెలంగాణ నేడు 5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఆరెంజ్ హెచ్చరిక జారీచేసిన టీఎస్డీపీఎస్ హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉత్తర, ఈశాన్య ది
మూడేండ్ల క్రితం అనారోగ్యంతో పార్టీ కార్యకర్త కొమురయ్య మృతి పెద్దదిక్కు కోల్పోయి ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటున్న కుటుంబం కొమురయ్య కూతురు వివాహానికి కేటీఆర్ రూ.3 లక్షల ఆర్థికసాయం ఎల్లారెడ్డిపేట, డిసెంబర�
ఎన్నారై కొడుకు మృతి, కూతురు పరిస్థితి విషమం జనగామ జిల్లా బండ్లగూడెంలో విషాదం లింగాలఘనపురం, డిసెంబర్ 20: అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడేనికి చెందిన ఎన�
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గార్ల, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో సోమవారం నిర్వహించిన సీ
దక్షిణాది రాష్ర్టాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లెపాడు దామోదర్ హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): 2019 వినియోగదారుల పరిరక్షణ చట్టం సక్రమంగా అమలయ్యేందుకు కృషి చేస్తామని దక్షిణాది రాష్ర�
ధాన్యం కొనుగోలు గురించి వాస్తవాలేమిటో మాట్లాడేందుకు ప్రభుత్వ మద్దతుదారులే కానక్కరలేదు. లెక్కలన్నీ కండ్ల ఎదురుగా ఉన్నందున,జరుగుతున్నదేమిటో ఎవరైనా గుర్తించవచ్చు. వానకాలం మొత్తం కొనుగోళ్లు నిరుడు (2020-21) 48.
ప్రతిపక్షం అంటే.. పక్షం రోజులకోసారి నిద్రలేచి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ తరపున బండి సంజయ్, రేవంత్రెడ్డి అదే తీరుగా వ్యవహరి స్తున్నరు! ఒకరేమో మతోద్వేగాలు రెచ్చగొట
వరంగల్లో అధునాతన సౌకర్యాలతో, మహిళలకు, పిల్లలకు పూర్తి వసతులు కల్పిస్తూ నిర్మించిన పోక్సో కోర్టు, ఇతర కోర్టు భవన సముదాయం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభం కావడం హర్షణీయం. నోబెల్ శా�
Rainwater Harvesting Pits: రాష్ట్రంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం ఇంకుడు గుంత నిర్మాణ వ్యయాన్ని...