హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి షరీఫ్ నగర్లోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గురువారం గుర్తు తెలియని దుండగులు 40తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..ఇంటి యజమాని మహమూద్ అల
జగిత్యాల : అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. గురువారం భూపతిపూర్ గ్రామంలోని బీజేపీ పార్టీకి చెందిన 20 మంది యువకులు ఎమ్మెల్యే క్వార్టర్స్�
హైదరాబాద్ : ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో గల ప్రభుత్వ ప్రాథమ�
సంగారెడ్డి : జిల్లాలోని నందికంది గ్రామంలో గల రామ లింగేశ్వర స్వామి ఆలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..11 శతాబ్దం నాటి దేవాలయం నంది కొ�
ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబురు గ్రామంలో క్షుద్ర పూజల స్థానికంగా కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి గాజు సీసాలన�
నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు భాస్కర్(35), అంజి(11) మృతి చెందారు.
సంగారెడ్డి : జిల్లాలోని కంది మండలకేంద్రం గల ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ ఈ బ్లాక్లోని 107 నెంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ�
మహబూబ్నగర్, ఆగస్టు 31 : పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మన్యంకొండ అలివేలు మంగ దేవాలయం సమీపంలో జాతీయ రహదారి చెంతనే బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ �
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ సమీపంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం గణేష్ భవన్లో ప్�
జగిత్యాల : పండుగపూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోరుట్ల మండలం నాగులపేట గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఒకరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వినాయకున్ని తీసుకురావడానికి వెళ్లేటప్పుడు కొంద�
వరంగల్ : హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గణపతి పూజలు చేసి, నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరంగల్ జిల్లాలో వేయిస్తంభాల గు�
హైదరాబాద్ : విఘ్నాలూ తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కవిత, అనిల్ దంపతులు హైదరాబాద్లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు �
హైదరాబాద్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు, హాస్పిటల్ సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మం�