నల్లగొండ : జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ కన్నుమూశారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నార్కట్ పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో పిచ్చమ్మ భౌతికదేహానికిపూలమాల వేసి నివాళులర్పించారు.
జెడ్పీ చైర్మన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, తదితరులు ఉన్నారు.