Council Chairman Gutha | సమాజం రుగ్మతలకు బుద్ధుని బోధనలు(,Buddhism) ఒకటే శరణ్యమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) అన్నారు. బుద్ధ వనంలో ధమ్మ విజయం వేడుకలలో భాగంగా ముందుగా బుద్ధ చరిత వనంలోని బుద్ధుని ప
Council Chairman Gutha | పార్టీ అదేశిస్తే నల్లగొండ పార్లమెంట్ లేదా భువనగిరి పార్లమెంట్ నుంచి తన తనయుడు అమిత్ పోటీ చేస్తారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) అన్నారు. ఆదివారం నల్లగొండలోని తన నివాసంలో �
Council Chairman Gutha | విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే . ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యంగా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా
Council Chairman Gutha | తెలంగాణను దోచిన వాళ్లే మళ్లీ ఇక్కడ పాగా వేయాలని కుట్రలు చేస్తున్నారు. దురాలోచనతో వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. నిన్న కాంగ్రెస్ వాళ్లు చేసిన రైతే రాజు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీ లాంట�
Council Chairman Gutha |ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవిత కాలమంతా ప్రజల కోసమే పరితపించిన గొప్ప నాయకుడు అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
నల్లగొండ : దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన 17 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గ�
నల్లగొండ : అమరుల స్ఫూర్తితో యువత తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను సాధించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంల�
నల్లగొండ : జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ కన్నుమూశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నార్కట్ పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో పిచ్చమ్మ భౌతికదేహానికిపూలమాల వేసి నివాళ�
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ లోని తన ని�
నల్లగొండ : ఓఆర్ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి భౌతిక దేహానికి తెలంగాణ శాసనమండ
నల్లగొండ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవే�
నల్లగొండ : అమెరికాలోని మేరీల్యాండ్లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్ నివాసంలో కుటుంబ �
నల్లగొండ : గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలతో కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్