తెలంగాణలో తప్పు చేస్తే తప్పించుకోలేమనే భయం నేరస్థుల్లో కలుగుతున్నది. ఇందుకు శిక్షల శాతం పెరుగుదలే నిదర్శనం. పోలీసుల పక్కా దర్యాప్తు, సాంకేతికత, ఇతర ఆధారాల సేకరణతో కోర్టులో రికార్డు సమయంలోనే శిక్షలు ఖరా�
వారంలో 2వ నోటిఫికేషన్ జారీ భూసేకరణకు ఎనిమిది మంది అధికారులు హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్రోడ్డు ఉత్తరభాగం నిర్మాణం కోసం ప్రాథమిక గెజిట్(a)ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదలచేసి�
కెరమెరిలో రెండోరోజూ 44 డిగ్రీలు ఈ నెలలో ఎండావాన ఎక్కువే 11 నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్లొద్దు: విపత్తుల నిర్వహణశాఖ సూచన వడదెబ్బ నుంచి రక్షణకు జాగ్రత్తల వెల్లడి హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రంల�
పాల్గొన్న 230 కంపెనీలు విప్రో ఎలైట్కు 150 మంది ఇద్దరికి 34 లక్షల వార్షిక వేతనం హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని గీతమ్ డీమ్డ్ వర్సిటీ గురువారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మె�
‘చదువుకోవాలి. చైతన్యవంతులు కావాలి. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సంప్రదాయ శృంఖలాలను తెంచుకొని విముక్తి సాధించాలి’ అంటూ 170 ఏండ్ల కిందట బాలికలకు, మహిళలకు విద్య ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు ఆధునిక భారతదేశ తొలి �
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ లు, మం�
ఉపాధ్యక్షులుగా ప్రభాకర్రావు, సత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నిక రంగారెడ్డి జిల్లా కోర్టులు, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయమూర్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తి జీ రాజగ�
రాష్ట్రంలో భారీగా నీటిలభ్యత.. వృథాను అరికట్టాలి: వీ ప్రకాశ్ బంజారాహిల్స్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో నీటి లభ్యత ఎక్కువైనందున, నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర జలవనరుల
ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ పథకానికి తమ అసైన్డ్ భూములు ఇస్తామని వాటి యజమానులు ముందుకు వచ్చారు. శుక్రవారం భూ యజమానుల ప్రతినిధి బృందం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎస్ సోమేశ్కుమ
ఇన్సూరెన్స్ పేరుతో రిటైర్డు ఉద్యోగి దంపతులకు దగ్గరైన ఓ ముఠా వారి నుంచి సుమారు రూ.5 కోట్లు స్వాహా చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూప�
హైకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం ఒకేసారి పది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. హై�