మూడు గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మృతి మంగపేట, ఆగస్టు 1: అరవై ఏండ్లు అన్యోన్యంగా జీవించిన ఆ దంపతులు మరణంలోనూ తోడు వీడలేదు. భార్య మృతిచెందిన మూడు గంటల్లోపే మనోవేదనకు గురైన భర్త కూడా తనువు చాలించిన విషాద ఘటన ము
ఏడాది పాపను కడతేర్చిన కన్నతల్లి చిన్నారికి తీవ్ర అనారోగ్య సమస్యలు చైన్స్నాచర్ పడేశాడని బుకాయింపు పోలీసు విచారణలో నేరం అంగీకారం జనగామ చౌరస్తా, ఆగస్టు 1: నవమాసాలు మోసి, కని పెంచిన తల్లే ఏడాది వయసున్న కూత�
కూతురు అడ్డుగా ఉందని చంపిన తల్లి మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘోరం కేసముద్రం, ఆగస్టు 1: వావివరసలు మరిచిన అన్నాచెల్లె సహజీవనం సాగిస్తూ అడ్డుగా ఉన్నదని ఆరేండ్ల పాపను బలితీసుకున్నారు. అనారోగ్యంతో చనిపోయ�
న్యాయం కోసం పోలీసులకు మొర కుర్చీ ఆసరాగా పోలీస్స్టేషన్కు తల్లి దేవరుప్పుల, జూలై 31: వృద్ధ్దాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొడుకులు అన్నం పెట్టడం లేద ని ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. నడువలేని స్థితిలో ఆ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సుర్భిర్యాల్కు చెందిన యువకు డికి ఫిన్లాండ్కు చెందిన యువతితో వివాహమైం ది. గ్రామానికి చెందిన బద్దం విక్రం పదేండ్ల క్రితం ఫిన్లాండ్కు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొన
రాష్ర్టాన్ని వర్షం ముంచెత్తుతున్నది. జూలైలో సాధారణ వర్షపాతం కంటే 125 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక చాలు బాబోయ్.. ఇక వద్దు అనేంతగా వాన పడటం విశేషం. ప్రతి పల్లె, ప్రతి పట్టణంలోనూ అధిక వర్షం కురిసింది.
ఓటర్ల వివరాల నమోదుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘గరుడ’ యాప్ను వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన ఎలక్టోరల్ ఫామ్లు 2022 ఆగస్టు 1వ �
ఆదాయం పెంపు, మెరుగైన సేవలే లక్ష్యం 5 రాష్ర్టాల్లో అధికారుల బృందం అధ్యయనం హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ మరింత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంస్థ దృష్టి సారించింది. ఈ మేరకు ఈ నెల 20, 21 తేదీల్ల
కడ్తాల్, హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): క్యాసినో ఏజెంట్ చీకోటి ప్రవీణ్ ఫాంహౌజ్లో నిబంధనలకు విరుద్ధంగా వన్య ప్రాణులున్నాయా? అన్న కోణంలో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రంగారెడ్డి �
అందరూ జార్ఖండ్ కూలీలే పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1లో ఘటన కొల్లాపూర్, జూలై 29: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు (పీఆర్ఎల్ఐ) పనుల్లో అపశృతి చోటు చేసుకొన్నది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని
జాతీయ మహిళా కమిషన్కు నివేదిక సంక్షేమ కార్యక్రమాలను వివరించిన కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మహిళా సాధికారతకు కృషిచేస్తున్నామని మహిళా కమిషన్ చై
టీఎస్ఐఐసీకి నష్టపరిహారం చెల్లించండి సంస్థకు తెలియకుండా లావాదేవీలు చేయొద్దు ఎమ్మార్ గ్రూప్నకు ఎన్సీఎల్టీ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక విజయం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆస్తుల
ప్రత్యామ్నాయం లేకే సాగుతున్న బీజేపీ ఆటలు పోలవరం సమస్యను కేంద్రం పరిష్కరించాలి రాజ్యాంగ పదవుల ఔన్నత్యాన్ని కాపాడాలి రాజన్న రాజ్యం అంటే ఇక్కడెవరు వింటారు? మీడియాతో మండలి చైర్మన్ గుత్తా చిట్చాట్ హైదర�
వైద్యారోగ్యశాఖ నూతన విధానం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ దవాఖానలను మరింత బలోపేతం చేసేందుకు వైద్యారోగ్యశాఖ నూతన విధానాన్ని ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్�