హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థ�
హైదరాబాద్ : ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కంది�
హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్ర�
నిజామాబాద్ : పాఠశాల విద్యే విద్యార్థికి పునాదిలాంటిదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం నస్రుల్లాబాద్ మండలం నెమిలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ZPHS) రూ.61 లక్
సంగారెడ్డి : నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై లారీ, బైక్ను ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా నాగిరెడ�
రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయి ఉద్యోగ నియామకాలకు ప్రకటన చేయటంతో ఉద్యోగార్థులకు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్
పల్లె పాటలతో తెలంగాణ భాషకు వన్నెతెచ్చిన కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంక న్న శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నారు. ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి 2020-21 సంవత్సరానికి కేంద�
సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వరస్వామి సన్నిధిలో వెల్గటూర్ మండల అర్చక సమాఖ్య �
వ్యక్తిగత కక్షలు, ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సైబరాబాద్లోని పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలోభాగంగా
అసెంబ్లీని సందర్శించనున్న పార్లమెంట్, కౌన్సిల్ సభ్యులు హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియా పార్లమెంట్, కౌన్సిల్ సభ్యుల బృందం ఈ నెల 15న రాష్ట్రంలో పర్యటించనున్నది. ఆస్ట్రేలియా నేషనల్ కౌ�
వనపర్తి శివారులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఒక్క రోజే పది పాములను పట్టాడు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగార్డు కృష్ణసాగర్. ఇందులో 6 నాగుపాములు, 4 విషంలేని సర్పాలు ఉన్నాయి. వీటిని తిరుమలయ్యగుట్
తమిళనాడు ఇంజినీర్ల బృందం కితాబు సిద్దిపేటలోని కోమటిబండ సందర్శన గజ్వేల్ రూరల్, మార్చి 10: తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం ఒక అద్భుతమని తమిళనాడు ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. తమిళనాడుకు చెందిన 25 �
ఒకరి దారుణ హత్య వికారాబాద్ జిల్లాలో ఘటన పెద్దేముల్, మార్చి 10 : చోరీ చేసిన ఓ సెల్ఫోన్ను విక్రయించే వ్యవహారం ముగ్గురు స్నేహితుల మధ్య చిచ్చురేపింది. ఓ స్నేహితుని దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన వికారాబాద�