Professor Limbadri | తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణను గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తూ ఫలితాలను విడుదల చేస్తున్న మహత్మా గాంధీ యూనివర్సిటీ సేవలు హర్షనీయమని ఉన్నత విద్యా మండలి చ�
దక్షత, దార్శనికత కలిగిన.. సమర్థుడై.. చేయాలన్న తపన ఉన్న నేత పాలకుడైతే ఎంతటి తీవ్రమైన సమస్య అయినా ఎలా పరిష్కారమవుతుందో.. తెలంగాణలో మారిపోయిన వ్యవసాయ ముఖచిత్రాన్ని.. అన్నదాతల కండ్లల్లో ఆనందబాష్పాలే చెప్తాయి.
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
యాదగిరిగుట్ట క్షేత్రానికి 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో దాతల ద్వారా రూ.90 కోట్ల మేర విరాళాలు అందినట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. ఇందులో స్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడం, స్వామివారి బంగారు ఆభరణాలు,
భద్రాచలం దాని పరిసర ప్రాంతాలపై గోదావరి వరదల ప్రభావం, ముంపునకు గల కారణాలు? చేపట్టాల్సిన నివారణ చర్యలు తదితర అంశాల అధ్యయనానికి ఏర్పాటైన ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించిం
రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఓ సమగ్ర చట్టాన్ని తేవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ దిశగా సీఎం కేసీఆర్ ఇచ్చి మార్గదర్శకాల మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్య
ద్ర ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నదని, అందుకే ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నదని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఓ హృద్రోగికి గుండె మార్పిడి చేసి నిమ్స్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. గుండె సర్జరీ జరిగిన రోజునే తన పుట్టినరోజుగా నిర్ణయించుకొని వైద్యులు, సిబ్బంది సమక్షంలోనే తొలి బర్త్ డే వేడుక జరుపుకొన్నాడు ఓ వ్యక్�
తెలంగాణ సాయుధ పోరాట యోధులకు స్వరాష్ట్రంలోనే తగిన గుర్తింపు లభిస్తున్నదని తెలంగాణ రజక సంఘాల సమితి (టీఆర్ఎస్ఎస్) హర్షం వ్యక్తం చేసింది. వీరనారి చాకలి ఐలమ్మ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికార
భారత్లో కెనడా హైకమిషనర్గా పనిచేస్తున్న కామరాన్ మాకే మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాల�