కేంద్రం తప్పులు దాచి రాష్ట్రంపై నిందలు యాసంగి బియ్యం కొనకపోగా.. సాకులు అర్థం లేని ఆరోపణలు.. అసలు నిజాలివీ! హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ మొదలైంది. ఈ సీజన్లో కేంద్రం ఎంత బియ్యం కొంటుంద�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ధరణిలోని నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవసాయ భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్య లు చేపట్టింది. రైతులు దరఖాస్తు చేయకుండానే ప్రభుత్వమే పరిశీలించి ఈ భూములను వ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎన్నికయ్యారు. సోమవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన సొసైటీ సర్వస�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎంయూ రాష్ట్
లఖింపురి ఘటనపై చర్యలేవి కేంద్రంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ జరుపకుండా సాగు చట్టాల రద్దును ఆమో
కేంద్ర మంత్రి షెకావత్ హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని కేంద్ర జలశక్తిశాఖ మంత�
కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదన వీటిలో 670 మెయిన్, 326 మినీ కేంద్రాలు 2008-09 తరువాత ఒక్కటీ ఇవ్వని కేంద్రం హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో 996 అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్ర స్త్రీ, శిశు, వృద్ధుల సంక్షేమశాఖ ప్రత
డిసెంబర్ 9-13 మధ్య జంతర్మంతర్లో కాంగ్రెస్ దీక్ష అప్పటికే ముగియనున్న వరి నాట్లు పోసే సమయం రాజకీయ మైలేజీ తప్ప రైతులకు ప్రయోజనమేది? హస్తం పార్టీ నేతల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్, నవంబర్�
విమాన క్యాటరింగ్ ఉద్యోగి అరెస్టు బంగారం విలువ 1.09 కోట్లు హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించిన ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్టుచేశారు. అతడి నుంచి రూ.1.
తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు తీర్పు హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మృతిచెందిన మరియమ్మ కేసు వ్యవహారంలో పీపుల్స్ యూనియన్ ఫర్ సి�
కరోనా పీడ ప్రపంచాన్ని వదిలేలా లేదు. దక్షిణాఫ్రికాలో ఈ నెల 24న బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్తో ప్రపంచం హడలిపోతున్నది. ఆరు రోజుల్లోనే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఇజ్రాయెల్ తదితర 13 దేశాలకు ఈ వైరస్ వ్యాప�
ఏడాది కాలంగా ఢిల్లీని చుట్టుముట్టిన అన్నదాతల అలుపెరుగని ఉద్యమానికి జడిసి వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ, రైతు ఉద్యమకారులు ఒక్క వ్యవసాయ చట్టాలే కాదు, ప్రతిపాదించిన విద్యుత్ చట్ట�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్నిరంగాల్లో ముందుకుపోతున్నది. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నా కేంద్రం నుంచి రిక్తహస్తమే ఎదురవుతున్నది. ముఖ్యంగా విద్యాసంస్థ�