కన్నాయిగూడెం, జనవరి 8: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గోదావరి తీరం వెంబడి ఆదిమానవులు ఉపయోగించిన ప్రారంభ జీవుల శిలాజాలను గుర్తించినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వెల్లడించారు. స్థాని
12 వేలు దాటిన యాక్టివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో 1,500కుపైగా నమోదు హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 73 వేల మందికి పరీక్షలు నిర్వ�
ఆక్స్ఫర్డ్ డిక్షనరీల మాదిరిగా తెలంగాణ నిఘంటువులు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి, జనవరి 8: సకల కులవృత్తుల సాహిత్యాన్ని వెలుగు�
సీపీగ్రామ్తో అన్ని రాష్ర్టాలు, జిల్లాల పోర్టళ్ల ఏకీకరణ 24వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు విజయవంతం ‘హైదరాబాద్ డిక్లరేషన్’కు ఏకగ్రీవ ఆమోదం హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఎమర్జింగ్ టెక్నాలజీల్లో భా�
అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కృష్ణ పెద్ద కొడుకు, మహేశ్బాబు అన్న పలువురు సినీ ప్రముఖుల సంతాపం హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సీనియర్ నటుడు కృష్ణ పెద్దకుమారుడు, హీరో మహేశ్బాబు సోదరుడు ఘట్టమనేని ర�
Minister IK Reddy: దొడ్డి దారిన సీఎం పదవి తెచ్చుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్కు తెలంగాణ ప్రభుత్వం గురించి గానీ, సీయం కేసీఆర్ గురించి గానీ మాట్లాడే అర్హత లేదని...
అందుబాటులో 2 కోట్ల కిట్స్ కోటి హోం ఐసొలేషన్ కిట్స్ సిద్ధం థర్డ్ వేవ్పై భయం వద్దు సర్కార్ దవాఖానల్లో నాణ్యమైన వైద్యం రెండో డోసు వంద శాతం పూర్తి కావాలి వైద్యాధికారులు, ఆశ కార్యకర్తలతో మంత్రి హరీశ్ర�
ఏటూరునాగారం విద్యార్థికి కాలిఫోర్నియా కంపెనీ ఆఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్లో బెంగళూరులో ఉద్యోగానికి ఎంపిక హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ఎంఎస్ చదువుతున్న మణికంఠ ఏటూరునాగారం, జనవరి 7: ములుగు జిల్లా ఏటూరు�
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత�
ట్రాలీబ్యాగ్ ఫ్రేమ్లో తరలిస్తుండగా పట్టుకున్న కస్టమ్స్ అధికారులు శంషాబాద్, జనవరి 7: దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు ట్రాలీబ్యాగ్ ఫ్రేమ్లో రూ.16.18 లక్షల విలువైన బంగారం అక్రమంగా తీసుకొస్తుండగా శంషాబాద్
రాజకీయ, మత సభలను నిషేధించండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్