భద్రాచలం దాని పరిసర ప్రాంతాలపై గోదావరి వరదల ప్రభావం, ముంపునకు గల కారణాలు? చేపట్టాల్సిన నివారణ చర్యలు తదితర అంశాల అధ్యయనానికి ఏర్పాటైన ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించిం
రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఓ సమగ్ర చట్టాన్ని తేవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ దిశగా సీఎం కేసీఆర్ ఇచ్చి మార్గదర్శకాల మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్య
ద్ర ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నదని, అందుకే ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నదని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఓ హృద్రోగికి గుండె మార్పిడి చేసి నిమ్స్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. గుండె సర్జరీ జరిగిన రోజునే తన పుట్టినరోజుగా నిర్ణయించుకొని వైద్యులు, సిబ్బంది సమక్షంలోనే తొలి బర్త్ డే వేడుక జరుపుకొన్నాడు ఓ వ్యక్�
తెలంగాణ సాయుధ పోరాట యోధులకు స్వరాష్ట్రంలోనే తగిన గుర్తింపు లభిస్తున్నదని తెలంగాణ రజక సంఘాల సమితి (టీఆర్ఎస్ఎస్) హర్షం వ్యక్తం చేసింది. వీరనారి చాకలి ఐలమ్మ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికార
భారత్లో కెనడా హైకమిషనర్గా పనిచేస్తున్న కామరాన్ మాకే మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాల�
Minister Niranjan Reddy |సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Minister Jagdish Reddy | దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారని, ఇలాంటి నాయకుడే తమ కావాలని ఆకాంక్షిస్తున్నారని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.