తెలంగాణ గురుకుల విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం మై నార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పా�
తెలంగాణలో పంటల సాగు విధానం ఎంతో బాగున్నదని విదేశీ ప్రతినిధుల బృందం సభ్యులు కితాబిచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 12 దేశాలకు చెందిన 21 మంది ప్రతినిధులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డ
తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్టుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై కక్ష సాధించడానికి అన్ని అవకాశాలనూ వాడుకొంటున్న మోదీ సర్కారు.. పార్లమెంట్లో చేసిన చట్�
సింగరేణిని నిర్వీర్యం చేయాలని కేంద్రం కుట్రలు పన్నుతున్నదని కార్మికలోకం మండిపడుతున్నది. సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న సింగరేణిపై కేంద్రం వేటువేయాలని చూస్త�
ప్రధాని మోదీ పర్యటనపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. రామగుండం నుంచి హైదరాబాద్ వయా కరీంనగర్ మీదుగా మోదీ రాకను నిరసిస్తూ ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. ఇప్పటికే పలు ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు
ఆవిర్భవించిన ఎనిమిదేండ్లలోనే ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న తెలంగాణను నడిపించే చోదకశక్తులపై కేంద్రానికి కన్నుకుట్టింది. లక్ష మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రానైట