సొంత వ్యాపారాలపై యువత ఆసక్తి కులాంతర వివాహాలకూ సమ్మతం సీఎస్డీఎస్ సర్వేలో ఆసక్తికర విషయాలు హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): యువత ఆలోచనల్లో అనేక మార్పులకు, ప్రభావాలకు గురవుతున్నది. ఉద్యోగ, ఉపాధి అవకా�
నిరుద్యోగులే లక్ష్యంగా కార్యాచరణ నిర్మాణ రంగానికి కావాల్సినట్టు శిక్షణ దేశానికే మార్గదర్శిగా నిలిచిన న్యాక్ హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): చదువొచ్చినా, రాకున్నా నైపుణ్యం ఉంటే ఉపాధి కచ్చితంగా దొ�
రాష్ట్రవ్యాప్తంగా 11 రోజుల్లో 62,711 కేసులు అత్యధికంగా హైదరాబాద్లో 16,569 నమోదు హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరుగుతున్నవారిపై పోలీసులు కొర
ఆదాయానికి మించి 3.40 కోట్ల ఆస్తుల గుర్తింపు రిమాండ్కు పంపిన ఏసీబీ అధికారులు మనోహరాబాద్, జనవరి 12: మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీవో మల్లాది జైపాల్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించ�
మండలి చైర్మన్ ప్రొటెంగా జాఫ్రీ హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సీనియర్ పాత్రికేయుడు, ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీకి అపూర్వ గౌరవం లభించింది. ఆయనను రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ప్రొటెంగా ప�
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): మైనారిటీ సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.106.31 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మైనారిటీ వర్గానికి చెందిన ఉద్యోగార్థులకు జాతీయ, రాష�
కేటీఆర్కు ఒక తండ్రి కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి11 (నమస్తే తెలంగాణ): ‘సమస్య మా ఇంటి ఆడబిడ్డదైనా.. తమ ఇంటి బిడ్డలా భావించి, పాపకు కంటి ఆపరేషన్ చేయించి, వెలుగులు ప్రసాదించిన కేటీఆర్ సార్కు కృతజ్ఞతలు’- ఇది నల
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఒక సర్వే నంబర్లోని ఏదైనా బై నంబర్ భూమిపై వివాదం ఉ�
నాలుగు హెలికాప్టర్లు పెడతాం తెలంగాణతో ఎందులో మీ పోటీ? మా రాష్ట్రంలో ప్రగతి లేకుంటే.. మీ అధికారులు ఎందుకొస్తున్నారు? ఎందుకు అధ్యయనం చేస్తున్నారు? రవీంద్రభారతిలో చర్చిద్దాం సిద్ధమా? బీజేపీ నేతలకు వినోద్క
శంషాబాద్, జనవరి 11: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం వేరువేరు విమానాల్లో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల నుంచి రూ.72.80 లక్షల విలువ చేసే 1,481 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు �
ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం సబ్సిడీ పెంచకుండా భారం మోపే కుట్ర.. రైతుకు పెరుగనున్న పెట్టుబడి భారం హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఎరువుల ధర మోతెక్కింది. పంటల సాగులో అధికంగా ఉపయోగించే కాంప్లె�
తెలంగాణ గడ్డమీద అస్సాం సీఎం అడ్డగోలు వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కేసీఆర్పై నోరు పారేసుకున్న అవినీతి చక్రవర్తి సొంత రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే చేతగాని హిమంత తెలంగాణ రాష్ట్రంతో పోల్చితే అన్నింటా అస్సాం నే�