మంత్రాల నెపంతోనే ఘటన! జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్: జగిత్యా ల జిల్లా కేంద్రంలో గురువారం దారుణం చోటుచేసుకొన్నది. దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్ర
ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్ను తయారు చేసిన అమెరికా కంపెనీ వాషింగ్టన్: హాలీవుడ్ సినిమా ‘సూపర్మ్యాన్’లో అతీత శక్తులు పొందిన హీరో రాకెట్ వేగంతో గగనవీధుల్లో దూసుకుపోవడాన్ని ఎంతో ఇష్టపడ్డాం. ఇప్పుడు సా�
ఖర్చు తగ్గించేందుకు అధికారుల ఆలోచన మన ఊరు – మన బడి పథకంలో కొత్త పంథా ఒకేసారి సేకరిస్తే నాసికరం ఇబ్బందులకూ చెక్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి పథకంలో భాగంగా పాఠశాలల్లో కల్పించనున్న మౌల
ధరణి సమస్యల పరిష్కారంపై ముమ్మర కసరత్తు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ధరణిలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ముమ్మర కసరత్తు జరుగుతున్నది. క్యాబినెట్ సబ్కమిటీ ఇప్పటికే దాదాపు 20 సమ�
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,557 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృత్యువాత పడ్డారు. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటం
ముషీరాబాద్, జనవరి 19: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం నిర్ణయం అట�
నాలుగు పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైన పనులు.. 40 శాతం పూర్తి పక్షం రోజుల్లోనే పాఠశాలల రూపు రేఖల మార్పు ఈ నెలాఖరుకు ప్రారంభం కానున్న విద్యాసంస్థలు అదే రోజున ‘మన ఊరు.. మన బడి’కి అంకురార్పణ 12
22 వేలు దాటిన యాక్టివ్ కేసులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడువేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమ�
మన పల్లెకు ప్రపంచ ఖ్యాతి ఎంపిక చేసిన ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ హర్షం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్గౌడ్కు అభినందనలు హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని �
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) నిర్మాణానికి సంబంధించిన వివిధ రకాల డిజైన్లను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
విధివిధానాల ఖరారుకు అంతర్గత కమిటీ సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): త్వరలో వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్లోని కోఠి మహ
స్పెషల్ బస్సులతో అదనపు ఆదాయం హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి ఈ సంక్రాంతి లాభాల సంబురం తెచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని నడిపిన అదనపు బస్సులతో రూ.107 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ