MLA Shankar Naik | ఆసరా పింఛన్లతో ఎంతో మంది నిరుపేదలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మండలం బొద్డుగొండ, దామరవంచ గ్రామాలలో లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను అందజేసి మా�
Minister Vemula | నూతనంగా ఏర్పడిన భీంగల్ మున్సిపాలిటీని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Minister Jagdish Reddy | ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ సంస్థలను అప్పజెప్పడమంటే ప్రజలకు ద్రోహం చేయడమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్ల పల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.