ఆరు కుటుంబాలకు సర్కారు అండ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, ప్రమాదాల బారిన పడిన వారికి భరోసా కల్పిస్తున్నదని సర్వాయి పాపన్న గౌడ స�
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివ�
శంషాబాద్ రూరల్, జనవరి 22: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివ�
మరో ఐదుగురికి ఐజీలుగా,ఒక్కరికి డీఐజీగా.. ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 1997 బ్య�
ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి వెళ్లొస్తూ రాజు మృతి ఆదుకొంటానని ఎమ్మెల్సీ పల్లా హామీ రాజు పిల్లలకు ఎఫ్డీల అందజేత హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రోడ్డు ప్రమా�
అవకాశం చేజార్చుకొంటున్న ఉద్యోగులు దరఖాస్తుదారులకు అధికారుల ఫోన్లు ససేమిరా అంటున్న ఉద్యోగులు హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగ దంపతులను ఒకే జిల్లాకు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభమయ్యిం
చేనేత, జౌళి రంగానికి చేయూత ఏదీ? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐఐహెచ్టీ మంజూరు చేయాలి పవర్లూం అప్గ్రేడ్కు నిధులివ్వాలి కేంద్ర మంత్రులు నిర్మల, గోయల్కు రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి కేటీఆర్ లేఖ ‘సబ్�
జనాలు గుమిగూడటాన్ని అనుమతించవద్దు కరోనా నేపథ్యంలో సీఐఐ సూచనలు హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా మూడో వేవ్ నేపథ్యంలో అవకాశమున్న కార్యాలయాల సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోం) అవకాశం కల్
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన కొవిడ్ టెస్టుల్లో 4,416 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,670, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, రంగారెడ్డిలో 3
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు, ఇద్దరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వెయిటింగ్లో ఉన్�
దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి యాదాద్రి పునర్నిర్మాణ పనుల పరిశీలన యాదాద్రి, జనవరి 21: సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో రూపుదిద్దుకొన్న నారసింహుడి స్వయంభువుల దర్శనం మార్చి 28న పునఃప్రారంభం కానున్నదని దే
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జనవరి 21(నమస్తేతెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని, జాతీయ వాదంలో వారి డొల్లతనం కనిపిస్తున్నదని విద్యుత�
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ధర్మపురి, జనవరి 21: మాతాశిశు సంరక్షణపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పన�