తల్లాడ: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం కేసీఆర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫ్లెక్సీలకు శనివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరంలో సర్పంచ్ శీలం కోటారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు శీలం శివపార్వతి ఆధ్వర్యంలో పుష్పాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.