రెండేళ్ల కిత్రం వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులతో కూడిన రెండు గ్యాంగ్ల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణలు ప్రస్తుతం తారాస్థాయికి చేరి.. తాజాగా ఓ నిండు ప్రాణాన్ని తీసేంత వరకూ వచ్చాయి.
రజతోత్సవ వేళ ఊరూరా గులాబీ పండుగ వాతావరణం నెలకొన్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఎడ్లబంజరలో బీఆర్ఎస్ నాయకుడు టీవీ రామారావు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరూ తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో రాయల వెంకటశేషగిరిరావు ఇంటి వద్ద
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కల్లూరులో శుక్రవారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ కల్లూరు మండల ముఖ్య కార్య
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించబోతున్నామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చా�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించబోతున్నామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చా�
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం తెల్లవారుజామున బీఆర్ఎస్ నేతలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయా నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. నాయకులను నిద్రిలేపి మరీ వెంట తీసుకెళ్ల
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు, ఆందోళనలే స్పష్టం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నదని, ప్రశ్నించే వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక�
ఊరూరా కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోయిందనడానికి ఇదే ఓ నిదర్శనం. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనే ప్రత్యక్షసాక్ష్యం. కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్య�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మం డలం రేజర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కనుమతరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అతడి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే�
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు; ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు అప్రజాస్వామికమని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, స�
గురుకులాలపై సర్కారు అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు ప్రాణసంకటంగా మా రుతున్నది. గత ఏడాది కాలంలోనే సుమారు 40 మంది విద్యార్థుల మరణాలు పరిస్థితికి అద్దం పడుతున్నది. ఓ వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలతో రాష్ట్రవ్
వెయ్యిమంది రేవంత్రెడ్డిలు వచ్చినా తెలంగాణ నుంచి కేసీఆర్ను తుడిచివేయలేరని, తెలంగాణ ఉన్నంతవరకు కేసీఆర్ అనే వ్యక్తి సజీవంగా నిలిచి ఉంటారని, కేసీఆర్ను ఇంచుకూడా కదిలించడం ఎవరితరం కాదని బీఆర్ఎస్ ఖమ్�
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు బీరం హర్షవర్దన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఆరోపణలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.