దళితుల అభ్యున్నతికి దళితబంధు అమలు చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి బుధవారం ఖమ్మంలో
కేసీఆర్ రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాప
బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ యువకుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండంత ధైర్యం చెప్పారు. వైద్యానికి ఎంత ఖర్చయినా పార్టీ భరిస్తుందని భరోసా ఇచ్చారు. అధైర్య పడొద్దని, తాను ఇంటికి వచ్�
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి ఆసుపత్రిలో కొంద
పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో వారికి తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్
దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలోని ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్ట�
సిఐటియు ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి, ఖమ్మం రూరల్ మండలం మాజీ జడ్పిటిసి పెరుమల్లపల్లి మోహన్ రావును సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్య వీరయ్య పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం..
‘సీతారామ ప్రాజెక్టు రూ పకల్పన చేసిందే కేసీఆర్.. ఆయన హయాంలోనే కా లువలు, ప్రాజెక్టు పనులు 70% పూర్తయ్యాయి‘ అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం బీఎల్ఏలతో �
సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేసిందే కేసీఆర్ అని, ఆయన హయాంలోనే కాలువలు, ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార రెండున్నరే�
సీతారామ ప్రాజెక్టు రూపకర్త తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయారేనని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి�
ఖమ్మం నగరంలో లైంగిక దాడికి గురైన బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు కలెక్టర్ దివాకరకు శనివారం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిషరించేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలు, రైతు కేంద్రాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పాలకులు రాజకీయ వేదికలుగా మార్చారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. క�