మహిళల సాధికారత కోసం సీఎం కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో చేపడుతున్న పథకాలను సత్తుపల్లి టీఆర్ఎస్ నేతలు వినూత్నంగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జయహో.. అంటూ...
రైతు సమస్యలపై ఉద్యమిస్తాం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య గార్ల, డిసెంబర్ 21: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు వామపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయని సీపీఎం కేంద్ర క�
సత్తుపల్లి : సత్తుపల్లి లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరామర్శించారు. ముందుగా పట్టణంలోని సిద్ధారం రోడ్కు చెందిన వల్లంకొండ ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నివాసాన�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో సింగరేణి ఓసీ-2 విస్తరణకు భూములిచ్చే రైతులకు ఎకరానికి రూ.25 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన నేపథ్యంలో రైతులతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం కేసీఆర్
కల్లూరు:మండల పరిధిలోని పుల్లయ్యబంజర గ్రామంలో విజయదశమి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దేవీనరాత్రుల మండపం వద్ద అమ్మవారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూజలు నిర్వహించారు. అనంతరం మండప
సత్తుపల్లి : కిష్టారం వై జంక్షన్ నుంచి పెనుబల్లి వరకు నిర్మించతలపెట్టిన ఆరులైన్ల రహదారిని త్వరితగతిన పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశించారు. ఆయన రోడ్డ
కరీంనగర్: గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మత్స్యకారులకు వెయ్యికోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుజూరాబాద్ ని�
పెనుబల్లి : దేవాలయాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50లక్షలతో నీలాద్రీశ్వర ఆలయ ప్రాకార మండపం పనులకు శంఖు�
పెనుబల్లి :టీఆర్ఎస్ జెండా పండగ సంబురాలు గురువారం మండల వ్యాప్తంగా ఊరూరా రెపరెపలాడాయి. ఉప్పలచలకలో నూతనంగా ఏర్పాటు చేసిన దిమ్మె వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండాను ఆవిష్కరించారు. గ్రామకమిటీల ఆధ్వర్
రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 200 కార్లతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ ర్యా�
వీణవంక, ఆగస్టు 14: దళిత బిడ్డలు అధైర్య పడొద్దని, అర్హులందరికీ దళితబంధు అందుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్, నర్సింగాపూర్, లస్మక్కపల్ల�