బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు; ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు అప్రజాస్వామికమని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, స�
గురుకులాలపై సర్కారు అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు ప్రాణసంకటంగా మా రుతున్నది. గత ఏడాది కాలంలోనే సుమారు 40 మంది విద్యార్థుల మరణాలు పరిస్థితికి అద్దం పడుతున్నది. ఓ వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలతో రాష్ట్రవ్
వెయ్యిమంది రేవంత్రెడ్డిలు వచ్చినా తెలంగాణ నుంచి కేసీఆర్ను తుడిచివేయలేరని, తెలంగాణ ఉన్నంతవరకు కేసీఆర్ అనే వ్యక్తి సజీవంగా నిలిచి ఉంటారని, కేసీఆర్ను ఇంచుకూడా కదిలించడం ఎవరితరం కాదని బీఆర్ఎస్ ఖమ్�
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు బీరం హర్షవర్దన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఆరోపణలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Sandra Venkata Veeraiah | కాంగ్రెస్ కాలయాపనలతో కాలం వెళ్లదీయాలని చూస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వ తీరు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాలయాపనలో భాగమేనని ప్రజల్లో అనుమా�
సత్తుపల్లి పట్టణంలోని రెవెన్యూ గెస్ట్హౌస్లోని ఖాళీ స్థలంలో హెటిరో డ్రగ్స్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.2 కోట్ల సొంత నిధులతో నిర్మించిన గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన శాస్ర్తోక్తంగ�
నియోజకవర్గంలో గత నెల 30న జరిగిన ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని బీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఖమ్మం ఎంపీ, సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చార�
రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులు చేయలేని
60 ఏళ్లలో కాలంలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కేవలం పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత
CM KCR | బీఆర్ఎస్ తరపున నిలబడ్డ ఎవర్నీ అసెంబ్లీ వాకిలి తొక్కనీయమని కొందరు మాట్లాడుతున్నారు.. ఏం అహంకారం. నేను రాస్ట్రానికి సీఎంగా ఉండి.. ఇన్ని పనులు చేసి, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని.. నేను కూడా అంత అ�
CM KCR | దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ దేశంలో.. కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దళితబంధు పెట్టమని ఎవరన్నా అడిగారా..? ఎవడన్న ఈ మొగో�
Sathupalli | ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సత్తుపల్లి నియోజకవర్గం.. స్వరాష్ట్రంలో తన రూపురేఖలు మార్చుకున్నది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచింది. ఆస్పత్రు
రైతు బీమా తరహాలో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండుసార్లు చేసిన అభి
మహిళా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందుకే అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరుతో అందిస్తున్నట్లు చెప్పారు. అద్భుత పథకాల ద్వారా పేదల జీవితాల్ల�