రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 200 కార్లతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ ర్యా�
వీణవంక, ఆగస్టు 14: దళిత బిడ్డలు అధైర్య పడొద్దని, అర్హులందరికీ దళితబంధు అందుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్, నర్సింగాపూర్, లస్మక్కపల్ల�