దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి యాదాద్రి పునర్నిర్మాణ పనుల పరిశీలన యాదాద్రి, జనవరి 21: సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో రూపుదిద్దుకొన్న నారసింహుడి స్వయంభువుల దర్శనం మార్చి 28న పునఃప్రారంభం కానున్నదని దే
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జనవరి 21(నమస్తేతెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని, జాతీయ వాదంలో వారి డొల్లతనం కనిపిస్తున్నదని విద్యుత�
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ధర్మపురి, జనవరి 21: మాతాశిశు సంరక్షణపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పన�
ఆర్టీసీలో ప్రయోగాత్మకంగా పరికరం వినియోగం హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రోడ్డు భద్రతలో కృత్రిమ మేధస్సును వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై తెలంగాణలో రెండు ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్టు ఎమ�
మోదీ సర్కారు శ్వేతపత్రం ఇవ్వాలి రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, జనవరి 21: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కా రు.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో
ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి: కార్మిక సంఘాలు చిక్కడపల్లి, జనవరి 20: కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక, దేశ విధ్వసంకర విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు
పూర్తయిన రైతుబంధు పంపిణీ 8 విడతల్లో 50,448 కోట్లు పెట్టుబడి సాయం హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు రైతుబంధు పంపిణీ గురువారంతో పూర్తయింది. మొత్తం 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లను రాష�
తెలంగాణలో కొత్తకేసులు 4,207 కొవిడ్ నిబంధనలు 31 దాకా పొడిగింపు హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా విజృంభణ క్రమంగా పెరుగుతున్నది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 4,207 కేసులు వెలుగుచూశాయి. బుధవారంత
ఎనిమిది మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వీరిలో వెయిటింగ్లో ఉన్నవారు ఆరుగురు హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో�
కులవృత్తుల ఆధునీకరణపై సర్కారు దృష్టి వృత్తిదారులకు మోడ్రన్ టెక్నాలజీపై శిక్షణ అలంకరణ సామగ్రి తయారీపై తర్ఫీదు పనిముట్లు, అచ్చుయంత్రాల అందజేత సిద్దిపేటలో మట్టిపాత్రల తయారీ పరిశ్రమ ఆమనగల్లులో వెదురు వ
వ్యాధి ప్రారంభ దశలోనే సహజ కణాల వీరోచిత పోరాటం అలా స్పందించటానికి కారణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు భౌతిక, రసాయన సిగ్నల్స్పై ‘టాటా’ పరిశోధకుల రిసెర్చ్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ):
గణతంత్ర వేడుకల్లో కలంకారీ హ్యాండ్ పెయింటింగ్ ప్రదర్శన హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఏపీ శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ కళాకారుడు సుధీర్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ గురువారం పదవీ ప్రమాణం చేశారు. శాసనమండలి చైర్మన్ చాంబర్లో ఆయన చేత చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జా�
అంతర్గత కలహాలు కప్పిపుచ్చుకొనేందుకే కాంగ్రెస్ నాయకుల కపట నాటకం ఉత్తమ్వి అన్నీ ఉత్తరకుమార మాటలే ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, జనవరి 20: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయ�
భైంసా/జమ్మికుంట రూరల్, జనవరి 20: ఈ సారి పత్తి ధర రికార్డు స్థాయిలో పలుకుతున్నది. గురువారం నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.10,100, కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ. 10 వే�