ప్రకృతిలో మమేకమైన మానవజాతికి ప్రకృతే ఆదిగురువు, దైవసమానం. ప్రకృతి నుంచే జీవించడం నేర్చుకుంటాడు మనిషి. ఆశ్వయుజ మాసంలో ప్రకృతి అంతా పచ్చనికోక కట్టుకొని, రంగురంగుల పూలను జడలో తురుముకొని, ‘దివినున్న ఆ రంగుల
శ్రీ చక్రం విశ్వానికి సూచిక. ఒక వ్యక్తి శ్రీవిద్య ఉపాసకుడితో ‘అదేంటండి! శ్రీ చక్రంలో అన్నీ గజిబిజిగా త్రికోణాలే ఉన్నాయి. విశ్వం వర్తులాకారం కదా ! మరి పొంతన ఎలా కుదురుతుంది?’ అని అడిగాడు. మరో సందర్భంలో దారి�
‘కేంద్రం నుంచి పింఛన్లు ఇస్తమంటిరి.. ఇప్పటిదాక ఒక్క ఇల్లు కట్టియ్యకపోతిరి.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అంటిరి.. మా పిల్లలు పనిలేక ఉత్తగనే ఉంటున్నరు సారూ’ అంటూ జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్లో కేంద్ర �
చేపపిల్లల పంపిణీ జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని జిల్లాలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో విడుదల చేశారు. అత్యధికంగా మె�
అటవీ సంరక్షణ, పునరుజ్జీవనానికి శా శ్వత పరిషారం కల్పించడంతోపాటు ఏండ్లుగా పోడుభూములు సాగుచేస్తూ, హకుపత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పు
లంచం తీసుకొంటూ తాసిల్దార్ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా సంగెం తాసిల్దార్గా పనిచేస్తున్న రాజేంద్రనాథ్.. శుక్రవారం తన ఇంట్లో రూ.40 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు.
ఆ దంపతులకు ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ.. జీవితాంతం తోడుగా ఉండాలని, కష్టసుఖాలను పంచుకోవాలని ఇద్దరు బాస చేసుకున్నారు. కానీ విధి మరోలా తలిచింది. ఆ జంటను విడదీసింది.
మెతుకుసీమ ప్రజల దశాబ్దాల రైలు కల సాకారమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషితో మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ పూర్తయ్యింది. ఎట్టకేలకు తమ ప్రాంతానికి రైలు రావడంతో జిల్లాప్రజలు హర్షం వ్యక్తంచేస్తున�
ZP Chairman Madhukar | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో విశ్వాసం పెరుగుతుందని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.
Jalashakti Abhiyan | భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ‘క్యాచ్ ద రైన్, వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్’ను పకడ్బందీగా నిర్వహించాలని జల శక్తి అభియాన్ కేంద్ర సభ్యుడు సంజయ్ కుమా�
Minister Jagdish Reddy | సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విషం చిమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Minister Koppula | తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.