ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తారా? దేశం కోసం.. ధర్మం కోసం ఇదేనా బీజేపీ నీతి జీవో 317పై బండిది కపట ప్రేమ ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు ఫైర్ హుస్నాబాద్, గజ్వేల్, జనవరి 22: ఉద్యోగులపై ప్రేమ ఉంటే వారి ఆదాయపన్నును మి
సంగారెడ్డి: భూమిపై పచ్చదనం, భూమి లోపల పచ్చిదనం.. ప్రకృతి మెచ్చింది, పక్షులు మనసుపడ్డాయి. అందుకే వేల కిలోమీటర్లు దాటి తెలంగాణకు వలస వచ్చాయి.. గ్రేలాగ్ గీస్ పక్షులు.సాధారణంగా యూరప్లో ఎక్కువగా కనిపించే ఈ ప�
సాకివాగు ఘటనపై సమగ్ర విచారణ: మంత్రి సత్యవతి హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ మహిళల జోలికెళ్తే సహించేది లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. భద్రా�
బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ హుస్నాబాద్, జనవరి 22: దళితబంధు కోసం వచ్చే రాష్ట్ర బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
మోదీ పాలనలో సంక్షేమం లేదు.. అభివృద్ధి జరుగలేదు నల్లగొండను కరువు ప్రాంతంగా మార్చింది కాంగ్రెస్సే: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పాలన, అభివృద్ధిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�
రాజ్యాంగంపై దాడులను ఆపేందుకు ప్రజా ఉద్యమాలే మార్గం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటన పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం, నేటి నుంచి ప్రతినిధుల సభ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కేంద�
రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్బోర్డు ప్రతిపాదన హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాయిస్ను మరింత పెంచాలని ఇంటర్బోర్డు భావిస్తున్నది. గతేడాద�
ఫిబ్రవరి 4 వరకు పెంచిన బోర్డు ఫైన్తో 24 వరకు అవకాశం హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువును ఇంటర్బోర్డు పొడి
సెలవుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం 50 శాతం టీచర్లు విధులకు హాజరవ్వాలని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సోమవారం నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ తరగతులు నిర్వహించాలని �
ఇంటింటికీ వైద్య సిబ్బంది రెండోరోజూ జోరుగా పరీక్షలు పర్యవేక్షిస్తున్న మంత్రులు, అధికారులు వైద్య సిబ్బందికి సహకరిస్తున్న ప్రజలు సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి/వేల్పూర్/పాలకుర్తి రూరల్, జనవరి 22 : క�
రెండువేలు దాటిన రికవరీలు హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 4,393 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మరణించారు. యాక్టివ్ కే�
బలహీన వర్గాల బతుకులు మారుస్తది ఇంగ్లిష్లో బోధించే టీచర్లు లేరనడం తప్పు ఇప్పుడున్న టీచర్లు సమర్థంగా బోధించగలరు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రస్తు�
ఆధునిక యుద్ధతంత్రంలో కీలకం రెండేండ్లలో అందుబాటులోకి.. హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఎటువంటి వాతావరణ పరిస్థితుల్ల్లోనైనా తట్టుకొనే విధంగా ఆర్మీకి ఆధునిక యూనిఫాం సిద్ధమవుతున్నది. సైన్య�