యాదాద్రి భువనగిరి : ఎప్పుడో తరతరాల నుంచి వచ్చిన యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించి ప్రజలకు అందించారు. అలాంటి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ప్రజా గాయకుడు గద్దర్
కరీంనగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మల్యాల మండలం తక్కలపెల�
నల్లగొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం కేతపల్లిలోని జ్యోతి ఫంక్షన్ హాల్లోరాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన వృద్ధులకు నూతనంగా మం�
గణనీయంగా తగ్గిన పని దినాలు పనికి వచ్చేందుకు కూలీల ససేమిరా హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఏ లక్ష్యం కోసం అయితే ఉపాధి హామీని ప్రారంభించారో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. కూలీలక�
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేక మోదీ సర్కారు పూటకోమాట ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఫైర్ సిద్దిపేట, ఆగస్టు 19: బీజేపీ నేతలు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు అని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇ�
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ ఇంట్లో స్వాధీనం వేములవాడ, ఆగస్టు 19: స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ అక్రమా లు ఒక్కొక్కటిగా బయటకు
మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరిక మునుగోడులో మరింత బలంగా టీఆర్ఎస్ మర్రిగూడ, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో �
నిజామాబాద్ లీగల్, ఆగస్టు 17: నానమ్మను హత్య చేసిన మనుమడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరాకు చెందిన కొ�
మంచిర్యాలకు చెందిన 14 ఏండ్ల బాలిక పులకిత హస్వి పలు పర్వతాలను అధిరోహించి ప్రశంసలు అందుకుంటున్నది. వజ్రోత్సవాల వేళ ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ను సోమవారం తెల్లవారుజామున అధిరోహించి, త్రివర్ణ పత�
సాధారణంగా శిశువులు 2.5 కిలోల నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. కానీ కరీంనగర్లో 5 కిలోల బరువుతో బాబు జన్మించాడు. మంచిర్యాలకు చెంది న రేష్మ యాసిన్ మంగళవారం ప్రసవం కోసం స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో చే�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సిద్దిపేట అర్బన్, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్తు సరఫరాతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వె
మహదేవపూర్, ఆగస్టు 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, గోదావరి వరద క్రమంగా పెరుగుతూ వస్తోంది.
మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందేలా చూస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే �
అందోల్, ఆగస్టు 16: దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నరని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పట్టివరకు ఈ పథకం ద్వారా ఎన్నో దళిత కుటుంబాలు