మొక్కనాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటి మాతృభూమిని అందంగా తీర్చిదిద్దుదామని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. హైదర�
పంట సొమ్మంతా మిగులుతున్నది: రైతు ఈశ్వరయ్య చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 31: ఇతని పేరు అంతటి ఈశ్వరయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం. ఈశ్వరయ్యకు ఐదెకరాల భూమి ఉన
షార్జా నుంచి శుక్రవారం హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు పేస్టు రూపంలో బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్యాంట్ అంతర్భాగంలో పేస్టు రూపంలో 234.05 గ్రా
సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 31: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారుడు తాటి శేఖర్ బెస్ట్ ఖాదీ డిజైనింగ్ అవార్డు అందుకున్నారు. నేషనల్ ఖాదీ డిజైనింగ్ క�
భారత్లో విద్యావేత్తలకు సంకటస్థితి ఎదిరిస్తే హత్యలు, దాడులు, అరెస్టులు ‘ఫ్రీ టు థింక్’ రిపోర్ట్లో వెల్లడి ఈ ఏడాది 65 దేశాల్లో 332 దాడులు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఉగ్రవాదులపై ప్రయోగించాల్�
రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం హాజరుకానున్న 500 మంది ప్రముఖులు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరో అద్భుత కార్యక్రమానికి వేదిక కానున్నది. 25న జాతీయ
సుదీర్ఘ న్యాయపోరాటంలో గెలిచిన రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పును రద్దుచేసిన హైకోర్టు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గండిపేట మండలం మంచిరేవులలో రూ.10 వేల కోట్ల విలువైన భూమిని కాపాడుకొనేంద�
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కైనా నాటి 2022కు స్వాగతం పలుకుదామని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. జీవులకు జీవనాధారం చెట్లు.. కొత్త సంవత్సరంలో కొత్త ఆశను
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షలు విరాళంగా సమర్పించారు. శుక్రవారం ఆయన దేవ�
పాలరాపుగుట్ట చుట్టూ రెండు, మూడు జంటలు పక్షులు తిరిగి రావడం శుభపరిణామం: డీఎఫ్వో బర్డ్ ట్రాకర్ల ద్వారా గమనిస్తున్న అటవీశాఖ అధికారులు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): దాదాపు ఏడాదిన్నర క్రితం మాయమ�