రుణాల మంజూరులో వివక్ష జాతీయ సగటు కన్నా తక్కువ కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకొనేవారికి అందించే ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఏవ�
మహిళల కంటే పురుష ఓటర్లే అధికం ఏడాదిలో పెరిగిన ఓటర్లు 1.91 లక్షలు హైదరాబాద్ జిల్లాలో అత్యధికం ములుగు జిల్లాలో అత్యల్పం తుది జాబితాను వెల్లడించిన సీఈవో హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మొత్�
రెట్టింపైన కరోనా కేసులు, పాజిటివిటీ రేటు కొత్తగా 18 మందికి ఒమిక్రాన్ సంక్రమణ హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నది. 24 గంటల్లో కేసులు, పాజిటివిటీ రేటు రెట్టింపయ్యింది. సోమవా
సమీప భవిష్యత్తులో ప్రారంభం 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి వచ్చే ఐదేండ్లలో ఈ లక్ష్యాలు సాధించాలి సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో స
కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నాం సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోల�
తెలంగాణ గడ్డపై డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్లో కిలోకు 400-800 సేద్యం చేస్తున్న రైతు శ్రీనివాస్రెడ్డి మంచి విద్యావంతుడు.. పైగా సర్కారీ కొలువు. అంతకుమించి ఇంకేం కావాలి. కానీ, అవేవీ ఆయనను సంతృప్తి పరచలేదు. ఆ ఉద్యో�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి విమానగోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్టకు చెందిన విఠల్, కల్పన దంపతులు శనివారం రూ.51,116 విరాళం అందజేశారు. ఈ మేరకు వారు యాదాద్రి బాలాలయంలో ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్బాబు ను
మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా కరోనా కట్టడికి 10 వరకు కఠిన ఆంక్షలు సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి కట్టడి కోసం రా్రష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉ�
ప్రముఖుల అకౌంట్లకూ భద్రత కరువు జాగ్రత్తలు తీసుకోకుంటే వెతలు తప్పవు హ్యాక్ కాకుండా పాటించాల్సిన సూచనలివీ! హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మొన్నకిమొన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్�
యూపీలో షాదీముబారక్ ఎందుకు లేదు? తెలంగాణలో మైనారిటీల జిల్లాకో రెసిడెన్షియల్ కూడా.. రాష్ట్ర పథకాలపై యూపీలో ఎంఐఎం నేత మాజిద్ హుస్సేన్ ప్రశంసలు హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ‘నేను తెలంగాణ నుంచి వచ్
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు ఖమ్మం, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైంది. ముందుగా నిర్ణయించిన ప�
ఓఆర్ఆర్కు లింక్, మిస్సింగ్ రోడ్ల నిర్మాణం 100 అడుగులకు 160 రోడ్ల విస్తరణ అంచనా వ్యయం రూ.2,600 కోట్లు అపోహలకు ఆస్కారం లేకుండా ప్రణాళిక హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్ప�
బాధితుల ఆందోళనతో నిర్వాహకులు పరార్ నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఘటన అచ్చంపేట, జనవరి 1: లక్కీ స్కీమ్ పేరుతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఏర్పాటుచేసిన డ్రా గందరగోళానికి దారితీసింది. డ్రాలో వచ్�
బావిలో పడి యువకుడి మృతి బీబీనగర్, జనవరి 1: దాడి నుంచి తప్పించుకొనేందుకు పరుగెత్తుతూ బావిలో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరులో శనివారం జరిగింది.