ప్రశాంత హైదరాబాద్లో శాంతి భద్రతలను దెబ్బతీసే శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17నే జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నాం. తెలంగాణ సచివాలయానికి భారతరత్న బీఆర్ అంబేదర్ పేరుపెట్టడం ద్వారా సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరును ప్రధాని నరేంద్రమోదీ పెట్టాలి.
– మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్