మహబూబాబాద్ : గిరిజనుల సాంస్కృతిక పండగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడారు. బయ్యారం మండలంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో ఎంపీ కవి�
పాపన్నపేట, ఆగస్టు14 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వర్షాలు పడడం, వరదలు రావడం మూలంగా.. వనదుర్గామాత ఉత్సవ విగ్రహ�
మహబూబ్నగర్ : దళితబంధు పథకం అద్భుతమైన ఆలోచన అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అడ్డాకుల మండల కేంద్రంలో దళితబంధు పథకం ద్వారా తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పరుశురాం డీజే షాప్ ను ప్రారం
కామారెడ్డి : అంతరించి పోతున్న ఈ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాట
నల్లగొండ : మునుగోడులో టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప�
నల్లగొండ : జిల్లాలోని భువనగిరి మండలం నందనం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ‘నీరా ప్లాంట్’కు దివంగత బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్(మాజీ ఎంపీ) పేరు పెట్టాలని గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు.. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్
హైదరాబాద్ : కామన్ వెల్త్ గేమ్స్ లో మిక్స్డ్ డబుల్స్ గోల్డ్ మెడల్ గ్రహీత ఆకుల శ్రీజ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్నారు. సోమాజిగూడలోని తన నివాసరంలో మొక్క�
శివంపేట, ఆగస్టు 14 : భగలాముఖి శక్తిపీఠం నిర్మాణంతో భవిష్యత్లో శివంపేట దివ్య క్షేత్రంగా మారనుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా శివంపేటలో నిర్మిస్తున్న భగలాము�
జనగామ : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదిక అమృత మహోత్సవాల్లో భాగంగా జనగామ ఎస్బీఐ బ్యాంకులో ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్
హైదరాబాద్ : న్యాక్ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యాక్లో అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై ఆరా తీశారు. న్యాక్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై కూలంక�
వరంగల్ : నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల హాస్పిటల్లో డాక్టర్లు అందిస్తున్న వైద్య స
హైదరాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ‘హైదరాబాద్ సైకిల్ గ్రూప్’ చేపట్టిన ‘తిరంగా సైకిల్ యాత్ర’ను శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ సైకిల్ గ్రూప్ సభ్యులు 350 మంద
కరీంనగర్ : బీసీ కులాల ఆత్మగౌరవం కోసం నిరంతరం తపించే వ్యక్తి సీఎం కేసీఆర్. వేల కోట్ల విలువగల 82.30 ఎకరాల భూములను ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడంహైదరాబాద్ నడిబొడ్డున కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ�
నిజామాబాద్ : దేశంలోని ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన స్వాతంత్య్రం అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం బాన్సువాడ పట్టణంలో జ
సింగపూర్ : నాలుగు దశాబ్దాలుగా కూచిపూడి సంప్రదాయ నృత్యంతో.. కాకతీయ సంప్రదాయ వారసత్వ కీర్తిని పెంపొందించేందుకు ఎంత గానో కృషి చేస్తున్న పద్మశ్రీ గ్రహీత డా. పద్మజా రెడ్డి గడ్డంను తెలంగాణ కల్చరల్ సొసైటీ సిం�