హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీ�
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8, 9 తేదీల్లో రెండో బర్డ్వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. 60 మంది సభ్యులు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్�
తెల్లబంగారం ధరలో సరికొత్త రికార్డులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికం వరంగల్ మార్కెట్లో రూ.8,800 ఇంకా పెరగొచ్చంటున్న నిపుణులు ఎమ్మెస్పీ కంటే రూ.3 వేలు అధికం అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ముందే గుర్తించిన రా�
900 కోట్లు తక్షణం విడుదల చేయండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్తో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కేంద్ర �
Brahmin Parishad: ‘వివేకానంద విదేశీ విద్య’ పథకం కింద 2022-23 సంవత్సరానికి అర్హులైన బ్రాహ్మణ విద్యార్థుల నుంచి తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్ దరఖాస్తులను...
నారాయణ మల్లారెడ్డి దవాఖానలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం దుండిగల్, డిసెంబర్ 29: హైదరాబాద్ శివారు సూరారంలోని నారాయణ మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ దవాఖానలో వైద్యులు ఓ వృద్ధురాలికి అరుదైన గుండె ఆపరేషన�
ఆవిష్కరణలో ఐఐటీ మద్రాస్కు ఫస్ట్ర్యాంకు వరుసగా మూడోసారి అగ్రస్థానంలోనే అటల్ ఇన్నోవేషన్ ర్యాంకులు విడుదల న్యూఢిల్లీ/హైదరాబాద్/సంగారెడ్డి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యున్నత విద్యాసంస్థ�
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగండ్ల వాన హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/నార్నూర్/జైనూర్/బోధన్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇటీవల 14 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు.. �
నేడు మేడారంలో మంత్రుల పర్యటన హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనున్న సమ్మక్క సారక్క మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈసారి తా
ప్రపంచంలోనే యూనిక్ పథకమిది వ్యవసాయంలో అత్యున్నత సంస్కరణ స్వాతంత్య్రానంతరం ఇలాంటి సంస్కరణ రాలేదు రైతు ప్రాథమిక అవసరాలు తీర్చే రైతుబంధు.. కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధికిది నిదర్శనం సాగునీరు, ఉచిత విద్య�
రైతుబంధుతో ఎవుసం తిప్పలు తప్పినయ్ ఈ పథకంతో సీఎం కేసీఆరే మాకు తోడున్నడు నిజామాబాద్ రైతు వేముల రమేశ్ మనోగతం కమ్మర్పల్లి, డిసెంబర్ 29: రైతుబంధు పథకంతో రైతులకు పంట సాగు ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. �