హైదరాబాద్ : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రికి వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో..హైదరాబ�
జగిత్యాల : జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మహాత్మ జ్యోతిభా పులే బాలికల గురుకుల పాఠశాలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో గల సౌకర్యాలను అడిగి �
హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, శుక్రవారం ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్�
హైదరాబాద్ : సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచన
పెద్దపల్లి : సీఎం కేసీఆర్ వీరాభిమాని ఉప్పు రాజ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన రాజ్ కుమార్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి �
హైదరాబాద్, ఆగస్టు 12 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు, రాంభోజీ గూడెం గ్రామాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని మంత్రుల ని
హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకొని సందడి చేశారు. మంత్రి హరీశ్ రావు�
హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన ఎమ్మెల్సీ కవిత.. స్థానిక
కామారెడ్డి : రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రాఖీ పౌర్ణమిసోదరభావానిక
నిజామాబాద్ : జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా మోపల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. కు
జయశంకర్ భూపాలపల్లి : ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 12.580 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హ�
రంగారెడ్డి : అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడు నరసింహారెడ్డి ఇంటికెళ్లి మంత్రి రాఖీ
అమీన్పూర్,ఆగస్టు 11 : షేర్ మార్కెట్లో లక్షల రుపాయాలు పెట్టి నష్టపోయిన సాప్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి �
అమీన్పూర్,ఆగస్టు 11 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మహిళను కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారంచోటుచేసుకుంది. ఎస్ఐ క�