నీతి ఆయోగ్ నివేదికలో ప్రశంసలు ఫ్రంట్న్న్రర్ జాబితాలో తెలంగాణ ప్రసవాలు, పిల్లలకు టీకాల్లో దేశంలోనే టాప్ పనితీరు, పురోగతిలో మూడో స్థానం సమగ్ర పనితీరులో అట్టడుగున ఉత్తరప్రదేశ్ 24 అంశాల్లో విశ్లేషించి�
పంజాబ్లో 98 శాతం కొనుగోలు తెలంగాణలో 40 శాతమే సేకరణ ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ వివక్ష బట్టబయలు వానకాలం కొనుగోళ్లపై గణాంకాలు విస్పష్టం దేశవ్యాప్తంగా 443.49 లక్షల టన్నుల కొనుగోళ్లు యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్ప�
3.3% నుంచి 7.2%కి ఎగబాకిన గ్రాఫ్ ప్రతి ఐదు పోస్టులకు ఒకటి ఖాళీ.. 22.69% కి పెరిగిన ఖాళీలు కేంద్ర సర్వీసుల్లో 8 లక్షలు.. పీఎస్యూల్లో 18 లక్షలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన మోదీ ‘పకోడా అమ్ముకోవడం కూడా మా ఉద్యోగ కల�
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి నందికొండ/పెద్దఅడిశర్లపల్లి, డిసెంబర్ 27: నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం పరిసర కృష్ణానది తీరంలో ఆదిమానవుడి ఆనవాళ్లు బయల్పడ్డాయని పురావస్తు పరిశోధకుడు ఈమ�
ఎనిమిదో విడతకు 7,645.66 కోట్లు విడుదల 66,61,638 మంది రైతులకు లబ్ధి డిసెంబర్ 10 వరకు ధరణిలో నమోదైన పట్టాదారులకు వర్తింపు ఎకరంలోపు రైతులకు తొలి రోజు.. పది రోజుల్లో అందరికీ ఆర్ఎఫ్వోఆర్ రైతులకు కూడా జమ హైదరాబాద్, డి�
ఎకరం 25 గుంటల్లో నిర్మాణం భూమిపూజ చేసిన మంత్రి కొప్పుల జగిత్యాల రూరల్, డిసెంబర్ 27: జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న వృద్ధాశ్రమానికి సోమవారం రాష్ట్ర ఎస్సీ సంక్�
పొగమంచు కారణంగా ఢీకొన్న మూడు కార్లు, అంబులెన్స్ ఒకరి దుర్మరణం.. పలువురికి తీవ్రగాయాలు ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27 : పొగమంచు కారణంగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గ�
భైంసా, డిసెంబర్ 27: అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పత్తి ధర పైపైకి చేరుతున్నది. గత కొంత కాలంగా క్వింటాల్ పత్తికి ఎనిమిది వేల పైచిలుకు ధర పలుకుతున్నది. సోమవారం నిర్మల్ జిల్లా భైంసాలో క్వింటాల్
తమ అవసరాలు, ఒప్పందాల కోసం వరి వేసుకోవచ్చు రైతులపై రాహుల్, సోనియా ఎన్నడైనా మాట్లాడారా? కాంగ్రెస్ను బీజేపీలో కలుపుతారు ఆ రెండు పార్టీల వలపు బాణాలు మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి హైదరాబా�
ఇతర కంపెనీల ఉత్పత్తులు అమ్మొద్దు వారానికోసారి పాడి రైతులకు బిల్లులు విజయ డెయిరీ బోర్డు సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలన�
ఆరుగురు మావోయిస్టులు మృతి మృతుల్లో నలుగురు మహిళలు కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 27: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో తుపాకుల మోతమోగింది. మావోయిస్టులు, భద్ర�
ఇంటి కరెంటు చార్జీలు 20 ఏండ్ల తర్వాత పెంపు చార్జీల పెంపునకు డిస్కంల ప్రతిపాదనలు హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అడ్డగోలు నిర్ణయాలు రాష్ట్రంలోని విద్యుత్తు పంపి�