విద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు గృ�
సాగునీటి పథకానికి శంకుస్థాపన చేయాలని వినతి వచ్చే నెల అచ్చంపేటకు వస్తానని కేసీఆర్ హామీ అచ్చంపేట, మార్చి 24 : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గురువారం సీఎం కేసీఆర్�
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, మార్చి 23: ‘బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండ్లుండి కాళేశ్వరం నీళ్లను చూడలేని కబోదులు. కాళేశ్వరం నీళ్లు రావడం లేదని వాట్సాప్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జ
ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోగా యాసంగిలో మిగిలిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. మిగులు ధాన్యాన్ని కేంద్రం క
అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాలు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ వద్ద నిర్మించిన బౌద్ధ క్షేత్రం బుద్ధవనం ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని మంత�
రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో కేంద్రం పచ్చి అబద్ధాలు చెప్పటం మీద టీఆర్ఎస్ ఎంపీలు భగ్గుమన్నారు. అసెంబ్లీ తీర్మానంచేసి పంపించిన బిల్లు తమకు పంపనే లేదంటూ అత్యున్నత చట్టసభతోపాటు, ద�
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)లో ఒక్కసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్ (జీవితకాలం) ఉద్యోగం వచ్చేవరకు చెల్లుబాటవుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2011 ఫిబ్రవరి 11న విడుదలచేసిన టెట్ మా
జన్మభూమికి సేవచేసి తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు తమ పేర్లు సార్థకం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలం�
బక్వాస్ మాటలకు కేరాఫ్.. పచ్చి అబద్ధాలకు కేరాఫ్.. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు ప్రసిద్ధి చెందిన బీజేపీ పాలకవర్గం.. ఇప్పుడు అత్యున్నత చట్టసభ లోక్సభలో కూడా తెలంగాణపై విషం కక్కింది. గిరిజనుల రిజర్వేషన్�
కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా? పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్తారా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. అత్యున్నత శాసనవ్�
రాష్ట్ర హైకోర్టులో కొత్తగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి పేర్లను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఆమోది
తెల్లబంగారం మెరిసిపోతున్నది. సాగు విస్తీర్ణం తగ్గడం, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినా.. సాగు చేసిన రైతులకు పత్తి సిరులు కురిపిస్తున్నది. గత వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకొంటూ వస్తున్నది. జాతీయ మార
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. తన బాధ్యతను విస్మరించి మొండి వైఖరిని అవలంబించడం సరికాదన్�