రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టబోమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద
రాష్ట్రంలో సహకార వ్యవస్థలో వేతనాల పెరుగుదలకు రంగం సిద్ధమైంది. స్కాబ్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ నివేదికను సీఎం కేసీఆర్ ఆమోదించడంతో సహకార శాఖ పీఏసీఎస్ చైర్మన్ల గౌరవ వేతనాల�
అత్యాధునికంగా సీసీటీఎన్ఎస్ విధానం హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ):ఉత్తమ పనితీరు కనబర్చే పోలీసు సిబ్బందికి సేవా పురస్కారాల ఎంపికలో అత్యంత పారదర్శక విధానాన్ని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అమలు చ
‘పహలే పొఠోబా, నంతర్ విఠోబా’ అంటరు భక్త తుకారాం. పండరీపుర విఠలుడిని తన సర్వస్వంగా భావించి ఉన్నత మానవ జీవన విలువలు, జీవన్ముక్తి సోపానాల గురించి తత్వాలు పాడిన తుకారాం కూడా కడుపు నింపుకోవడాన్ని మించిన, పదిమ�
గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, పేద రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడమే లక్ష్యంగా వాటర్ షెడ్ 2.0 పథకానికి ప్రభుత్వం వచ్చే ఏప్రిల్లో శ్రీకారం చుట్టనున్నది.
నారసింహుడు పంచరూపాలలో స్వయంవ్యక్తమైన అపూర్వ క్షేత్రం యాదాద్రి భవిష్యత్తులో వైభవోపేతమై జగద్విఖ్యాతి చెందుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడట. ఇప్పుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహాద్భుతంగా
రైతుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తీసుకొస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోయితప్పి మాట్లాడుతున్నారని ఆర్థికశాఖ మంత�
ప్రమోషన్లు ఇవ్వడంలో వివక్ష ఆలోచనలను ప్రోత్సహించడంలో పక్షపాతం ప్రతి 10 మందిలో ఆరుగురు బాధితులే.. ది స్టార్ ఇన్ మీ సర్వేలో వెల్లడి హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ): సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కు�
చిన్నారి ప్రతిభను మెచ్చుకుంటూ మంత్రి ట్వీట్ హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాకు చెందిన చిన్నారి మేఘన(ఐదో తరగతి) అరటిపండుపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని గీసింది. ద�
న్యూయార్క్: గుండె చప్పుడును వినే సరికొత్త చొక్కాను రూపొందించారు శాస్త్రవేత్తలు. ఇది హృదయ స్పందనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అమెరికాలోని ఎంఐటీ, రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్కి చెందిన పరిశ