విదేశీ విద్యార్థులను మన దేశానికి రప్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. సూపర్న్యూమరీ కోటాలో విదేశీ విద్యార్థులకు అదనంగా 25% సీట్లను పెంచుకొనే అవకాశం కల్పించింద�
నాటు కోడి మాంసానికి నగరాల్లో డిమాండ్ పెరుగుతున్నది. ఫారం కోళ్ల కన్నా పెరటికోళ్ల పెంపకం ఎక్కువగా లాభదాయకంగా ఉండటంతో గ్రామీణులు వాటి పట్ల మొగ్గుచూపుతున్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిధిలోని పురావస్తుశాఖలో శిలాశాసనాల డిజిటలీకరణ కాంట్రాక్టును అప్పగించడంలో నిబంధనలు పాటించలేదని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రవీందర్రెడ్డి (రవి ప్రెస్ ఫొటో) హ�
తిరుమల, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
దేశంలోనే అత్యధిక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు గెలుచుకొన్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉన్నదని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
లంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యల వల్ల స్వచ్ఛతలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ విభాగంలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
యాదగిరి నరసింహుని ఆశీస్సులందుకుని విజయదశమి రోజున విజయశంఖం పూరించడానికి సమాయత్తమయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 45 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ జీవితంలో ఆయన అందుకున్న శిఖరాలు ఎన్నెన్నో.
Hospital works |గడువులోగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, హనుమంతు ఎల్అండ్ టీ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
Chittem Narsireddy Reservoir | చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్స్ రిజర్వాయర్కు ఎగువ ప్రాంతం నుంచి 2000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరున్నది.
దీంతో అధికారులు రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి 3,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్�
Minister Mallareddy | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
Minister Srinivas Goud | మహబూబ్నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు.