గచ్చిబౌలిలో అధునాతన హంగులతో నిర్మాణం హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అత్యంత అధునాతమైన ప్రాంగణంలో ఒకేసారి 54 కౌంటర్లలో వీసాలను ప్రాసెసింగ్ చేసేలా అమెరికా కాన్సులేట్ కార్యాలయం రూపుదిద్�
విలువ 1.3 కోట్లు.. ముగ్గురి అరెస్టు హైదరాబాద్, మార్చి 19: గంజాయి స్మగ్లింగ్ రాకెట్ను సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. దాదాపు రూ.1.3 కోట్ల విలువైన 560 కిలోల గంజాయిని పట్టుకొన్నారు. కేసు వివరాలను శనివారం సైబ�
రామకృష్ణ మఠ్ ఆధ్వర్యం లో సమ్మర్ శిక్షణ తరగతులు ఆన్లైన్, ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. డ్రాయింగ్, అన్నమాచార్య కీర్తనలు, యోగాసనాలు, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అం�
తిరిగి రావాలె. ఇకడ ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిర్మాణరంగం వేగంగా నడుస్తున్నది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు వచ్చి పనులు చేస్తున్నారు. గల్ఫ్లో ఉన్న మనోళ్లంతా వస్తే ఇకడే మస్తు పని దొర
ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన బీజేపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ్ మేం ఆ మాటే అనలేదని నాలుక మడతేసింది. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ అందమైన నిన�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలువడంతోపాటు ఆయా కుటుంబాలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భా�
తెలంగాణ బాల ఉద్యమకారిణి నీరుడు జయచంద్రికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. జయచంద్రిక ఉన్నత విద్య కోసం దాత మనికొండ రంజిత్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. శు�
హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు రాష్ట�
దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని, ఏ పంట ఎంత వేయాలో ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మహా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆయన సొంత ఇలాకాలోనే తిరుగుబాటు మొదలైంది. ధర్మం కోసం పారాటం చేస్తున్నామని కార్యకర్తలను రెచ్చగొట్టి, ధనం పోగేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ కిందిస్థ�
మనిషికి తగినంత నిద్ర లేకపోతే మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, గాలి, నీరు, ఆహారం మనిషికి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) హాస్పిటల్ ఈఎన్టీ వ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై మళ్లీ పాత పాటే అందుకొన్నారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఇటీవల సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పకుండా అడ్డదిడ్డంగ�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయ పునఃప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం అధికారులు శుక్రవారం శుద్ధి పనులు మొదలుపెట్టారు. –యాదాద్రి
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు ఉత్సవమూర్తులకు వెండి కలశాలతో అభిషేక తిరుమం