దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు 22 నుంచి చలో
యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు చకచకా ఏర్పాట్లు తుది దశకు పనులు యాదాద్రి, మార్చి 17 : యాదాద్రి ప్రధానాలయం త్వరలో పునః ప్రారంభం కానున్న వేళ.. కొండపైన చేపడుతున్న పనులపై వైటీడీఏ, ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి�
నేడు ఆలయంలో వసంతోత్సవం, డోలోత్సవం భద్రాచలం, మార్చి 17: జగదభిరాముని వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గో�
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు గురువారం ప్రభుత్వం రూ.8.21 కోట్ల నిధులు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులకు అదనంగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు �
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులను వేగవంతంచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశ�
అర్హులందరికీ మత్స్య సొసైటీల్లో సభ్యత్వం కల్పిస్తామని, అవసరమైతే నిబంధనలు సడలిస్తామని ఆశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన మ త్స్యకారుల జేఏసీ ప్రతి�
ఓటరు అవగాహన పోటీలో పాల్గొని ఉత్తేజకరమైన నగదు బహుమతులు పొందాలని భారత ఎన్నికల సంఘం ఓటర్లకు పిలుపునిచ్చింది. ‘నా ఓటు -నా భవిష్యత్తు’ పోటీ కార్యక్రమంలో పాల్గొనడానికి దరఖాస్తు తేదీని ఈ నెల 31 వరకు పొడిగించింద�
టీఆర్ఎస్ ధ్యేయం తెలంగాణ రాష్ట్ర వికాసమైతే, ఆ వికాసాన్ని విధ్వంసం చేయటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. తమకు అనుకూలంగా లేకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామన్న�
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు మంజూరయ్యాయి. గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్
మొన్నటికిమొన్న జేఎన్టీయూలో జాబ్మేళా జరిగితే, దాదాపు 150 కంపెనీలు పాల్గొన్నాయి. అందులో 10 వేల ప్రైవేటు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ జాబ్మేళాకు హాజరైన యువత.. 30 వేలకుపైనే. కంపెనీలు ఎంపిక చేసుకొన్నద�
లోక్సభలో కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శ హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందిపెట్టే వి�