ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోనున్నట్టు మఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. మంగళవా�
దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇదో సరికొత్త విప్లవమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దళితబంధుతో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా మారబోతున్నదని అన్నారు. ఈ నెలాఖరులోగా 40 వేల కుటు
రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ ప్రకటనతో పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో కేసీఆర్ ప
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సం స్థ (మెప్మా) ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయ
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్యను 33కు పెంచుతామని, హెల్త్ యూనివర్సిటీల్లో పారామెడికల్ కోర్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, కేసీఆర్�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మరోసారి ఉదారతను చాటుకొన్నారు. విదేశాల్లో జరిగే క్రీడాటోర్నీలో పాల్గొనేందుకు ఓ గిరిజన విద్యార్థికి ఆర్థికసాయంతోపాటు ఓ పేద విద్యార్థి చ దువుకయ్యే ఖర్చును
రైల్వేల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని, రైల్వేలైన్లతోపాటు కొత్త ప్రాజెక్టుల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నదని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్�
రాష్ట్రంలో పత్తి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే క్వింటాల్కు రూ.10 వేలను దాటేయగా, మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్కు రూ.10, 510గా నమోదైంది. ఇది జమ్మికుంట కాటన్ మార్కెట్�
డబ్బులివ్వకుండా అడ్తి వ్యాపారి పరార్ ములుగు రూరల్, మార్చి 13: రైతుల నుంచి రూ.9 కోట్ల విలువైన పంట ఉత్పత్తులు కొనుగోలు చేసిన ఓ అడ్తి వ్యాపారి డబ్బులు చెల్లించకుండా ఉడాయించాడు. న్యాయం చేయాలని బాధితులు ములు గ
సారపాక, మార్చి 13: ఓ చిన్నారి వైద్యానికి ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేయూతనందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని ఒడియా క్యాంప్నకు చెందిన రవి-�
ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, మార్చి 13: వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో నిర్మిస్తున్న కర్నె తండా ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వ�
ఖాళీ సీట్ల భర్తీకి కేంద్రం నిర్ణయం ఖాళీ సీట్ల భర్తీకి కేంద్రం నిర్ణయం హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు నీట్ పీజీ అన్ని క్యాటగిరీల్లో కటాఫ్ను 15 పర్సెంటైల్ తగ్గిస్తూ కే�
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థ�
హైదరాబాద్ : ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కంది�
హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్ర�