దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు అందజేస్తుండటంతో లబ్ధిదారుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
ఇంటర్ ఫస్టియర్ టాపర్ అక్షర ఇంటికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెళ్లారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో విద్యార్థిని తల్లిదండ్రులు నడుపుతున్న టిఫిన్ సెంటర్లో ఆమెతో కలిసి అల్ప�
Juluru Gaurishankar|హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ ను మరోసారి ఎన్నుకున్నారు. శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో
Election campaign|మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Yadadri|వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. దసరా సెలవుల అనంత రం పాఠశాలలు ఈనెల 10 నుంచి పునఃప్రారంభం అవుతుండడంతో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని
Army recruitment rally| జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ గ్రౌండ్ లో అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు రాష్ట్ర స్ధాయి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు.
KCR's decision| మునుగోడు ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించడాన్ని టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సాగౌడ్ స్వాగతించారు.
BRS|టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్మల్ జిల్లా లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మృతి చెందింది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో భర్త రమేశ్, భార్య అరుణ మధ్య గొడవ జరిగింది.
భారత రాష్ట్ర సమితిని స్వాగతిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. పొరుగు రాష్ర్టాలు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ అక్కడి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని సిరొంచ పట్టణ సమీపంలోని ధర్
వానకాలం చివరలో వరుణుడు దంచి కొడుతున్నాడు. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్న వేళ తెలంగాణపై చురుకుగా ఉన్నాయి. ఫలితంగా రెండు రోజులుగా పలు జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి.
యాదగిరీశుడి విమాన గోపురం స్వర్ణతాడపం పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్వర్ణతాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల పనులు నెల రోజుల్లో పూర్తికానున్నాయి. ఇందుకుకోసం దేవస్థానం రూ.7 కోట్లు వెచ్చించి 1,100 కిలోల రా�