గ్రూప్-1 ప్రిలిమ్స్కు అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి తెలిపారు. 16వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది.
టీఎస్పీఎస్సీ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ధార్మిక భావన కలిగిన గొప్ప ఆధ్మాత్మికవేత్త అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయనను తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేం
ఇయ్యాల తెలంగాణల ఏ మూలకు పోయినా భూముల రేట్లు తక్కువ లేవు. రోడ్డు పక్కకు ఉన్నయి రూ.కోట్లు పలుకుతున్నయి. ఇక్కడ ఒక ఎకరం అమ్ముకొని పక్క రాష్ర్టాల్లో రెండుమూడు ఎకరాలు కొంటున్నరు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచ�
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఆ గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఏ అభ్యర్థికీ కేటాయించవద్దని కోరింది.
మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజల ఆత్మగౌరవానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్లు (రూ.16,475.90 కోట్లు)గా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో ఏకంగా 40 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్ల (రూ.23,066.26 కోట్ల)కు చేరినట్టు ప్రముఖ ప్రాపర్టీ �
మునుగోడు అభివృద్ధి కోసమే శాసన సభ్యత్వానికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కేంద్రం నిధులు తీసుకొచ్చేందుకే బీజేపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు.
అన్న అంటే తమ్ముడిని, చెల్లెల్ని తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునేటోడంటరు. నాకు అన్నలేడు. కానీ, అన్నలేని లోటు తీర్చిండు కేటీఆర్ అన్న. ఈ జీవితంలో ఇంతగనం ఎన్నడూ సంతోషపడలే’ అని పట్టలేని సంతోషంతో చెప్తుతున్నడ�
‘సాధనాత్ సాధ్యతే సర్వం’ (సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు) అనే సూక్తికి ప్రతీక వాల్మీకి మహర్షి అని, ఒక సామాన్యుడు మహర్షిగా ఎదిగిన ఆయన జీవితమే అందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కీర్తించ�