రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆదివారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 12న ఆదివారం రావడంతో జూన్ 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 90 వేల ఎకరాలకు సాగునీటిని అందించే 3 చెన్నూరు ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,658 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింద�
వినూత్న విధానాలతో పారిశ్రామిక వర్గాలను విశేషంగా ఆకట్టుకొంటున్న తెలంగాణ.. పెట్టుబడులకు దేశంలోనే ప్రధాన గమ్యస్థానంగా మారింది. గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా 17,797 పరిశ్రమలకు అనుమతులిచ�
రెండు యూనిట్లకు సర్వే నంబర్లవారీగా వివరాలతో గెజిట్ విడుదల చేసిన కేంద్రం త్వరలో మరో ఆరు యూనిట్లకు గెజిట్ విడుదల చేయనున్న ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్�
అనతి కాలంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మీడియాలో వస్తున్న కథనాలను వింటూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ అభివృద్ధిని కనులారా చూశా. అగ్రిటెక్ మేళాను సందర్శించి ఆధునిక పరికరాల పనితీరు గురించి తెలుసుకొన్నా. �
త్వరలో అమెరికా బృందం సందర్శన హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందకుండా చేసే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రొటోకాల్ (అంటువ్యాధి నియంత్రణ పద్ధతు�
తెలంగాణకు జాతీయ గుర్తింపు క్యాటగిరీ-1లో చేరిన రాష్ట్రం మంత్రి హరీశ్రావు హర్షం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మలేరియా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు లభించింది. తె�
నీలి చిత్రాల విష వలయంలో టీనేజ్ స్కూల్ పిల్లలపై పాపిష్టి ముఠాల కన్ను 450కి 4వేల వీడియోలంటూ కవ్వింపు సోషల్ మీడియా ద్వారా నయా దందా చదువుకొంటున్న మీ పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా? వారి వద్ద సెల్ఫోన్, లా
ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుల్తానియా సూచన అనురాగ్ యూనివర్సిటీలో ‘దక్ష-2022’ ఫెస్ట్ ప్రారంభం ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 22: విద్యార్థులు పట్టుదలతో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి ఉజ్వల భవితకు బా�
రానున్న ఏడాది కాలంలో చేపట్టాల్సిన పనులు, రోడ్మ్యాప్పై ప్రధాన అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ అరణ్యభవన్లో నిర్వహించిన రెండురోజుల వర్షాప్ గురువారం ముగిస�