కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో సుశిక్షితులైన నర్సుల కొరత తీవ్రమైంది. హైదరాబాద్లోని రెండు ప్రైవేట్ దవాఖానలు 50 మంది నర్సులను కేరళ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చాయి. వారికి డాక్టర్లతో సమానంగా జీతాలు �
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వధూవరులకు అవగాహన కట్నం లేకుండా ఆదర్శంగా ఒక్కటి కానున్న ఐదు జంటలు ఈ నెల 5న సంగారెడ్డి జిల్లా హత్నూరలో పెండ్లిళ్లు హత్నూర, మే 3: మనిషి జీవితంలో పెండ్లి ఒక గొప్ప కార్యం. అలాంటి వివాహ వే�
వేసవి ఎండలు ముదరటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. మంగళవారం 25 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్, ఆదిలాబాద్ జిల్లా బేల�
కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత లేదు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కొత్తపల్లి, మే 3: ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో తెలంగాణలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా కేంద్రం అడ్డుకొంటున్నదని పౌరసరఫరాలశాఖ మం
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణానికి మించి 30 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో సరాసరి సగటు భూగర్భ జలాల నీటిమట్టం 8.73 మీటర్లుగా నమోదైంది.
ట్యాంకర్ల ద్వారా పంచాయతీలకు రూ. 180 కోట్ల మేర ఆదాయం ఉదయం పూట చెత్త సేకరణ, సాయంత్రం మొక్కలకు నీళ్లు సరఫరా గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఒక ట్రా�
కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్హౌస్ నుంచి పరుగులు తీస్తున్నాయి. ఏప్రిల్లో కొద్దిరోజులపాటు అధికారులు మోటర్లు నడిపారు. తిరిగి ఆదివారం నుంచి పంప్హౌస్లోని మూడ�
మధిరరూరల్, మే 1: వీధి కుక్కల దాడిలో దుప్పి మృత్యువాతపడింది. ఈ ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఖమ్మంపాడులో చోటుచేసుకొన్నది. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పొలాల్లోకి దుప్పి రాగ�
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం ధర్మపురి, మే 1: పట్టుదలతో చదివితే ప్రభుత్వ కొలువు సాధించడం సులువేనని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
వరంగల్, మే 1: వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ అలయంలో మంగళవారం నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కర�
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి 1.30 లక్షల సాయం ధర్మపురి, ఏప్రిల్ 30: కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్న క్రమంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన వ్యక్తికి ఫేస్బుక్ మిత్రులు అండగా నిలిచారు. జగిత్యాల జి�
వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 30: విద్యార్థులు ఆంత్రప్రెన్యూర్లుగా మారాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెస�
10 నిమిషాల వ్యవధిలో దంపతుల మృతి సంగెం, ఏప్రిల్ 30: పది నిమిషాల వ్యవధిలోనే దంపతులు మృతిచెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయిలో శనివారం చోటుచేసుకున్నది. అనారోగ్యంతో భర్త మరణించగా, తట్టుకోలేక
రుణాల పంపిణీలో రాష్ట్రంపై వివక్ష కేవలం 12 శాతం మందికే పంపిణీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రయోజనం రాజకీయ లబ్ధి కోసం కేంద్రం పాకులాట హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు వైఖర�