MinisterTalasani |మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజగోపాల్రెడ్డి ఉప ఎన్నికల్లో గెలిస్తే ఏడాదిలో అభివృద్ధి చేస్తానని బీరాలు పలుకుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు.
Minister Yerrabelli| తెలంగాణ మాదిరిగానే మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మం�
ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, భద్రత’ ఉంటుందని మరోసారి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు.బస్సులో పోగొట్టుకున్న బ్యాగును ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులకు
Munugode Election| మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని
Sriram sagar project|ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
కాంగ్రెస్కు షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల జడ్పీటీసీ ధారాసింగ్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. పార్టీని నమ్ముకొంటూ 35 ఏండ్లుగా పనిచేసిన ధారాసింగ్ను అధిష్ఠానం సమాచారం ఇవ్వకుండా పీ
నీట్-2022 పీజీ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నది. దీంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది
ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, వివిధ వర్గాల అభివృద్ధి, సంక్షేమం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం అనే ఐదు అంశాలు భారతదేశపు వర్తమాన చరిత్రలో ఎందువల్ల అతి కీలకం కాగలవు? వాటికి సమాధానాలు కనుగొన్నవారు ఏ విధంగా దేశ�
మత పిచ్చి రాజకీయాలతో ఉత్తర భారతదేశంలో పాగా వేయగలిగిన బీజేపీకి, దక్షిణాన కర్ణాటకలో తప్ప ఇంకెక్కడా అవకాశం చిక్కలేదు. దక్షిణాది ప్రజల రాజకీయ చైతన్యం ముంగిట బీజేపీ మతం పాచిక పారుతలేదు.
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగియడంతో మెయిన్స్కు కటాఫ్ మార్కుల మీదే చర్చ నడుస్తున్నది. మెయిన్స్కు ఎంతమందిని ఎంపికచేస్తారనే చర్చ సైతం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 50 చొప్పున అభ్యర�
ముఖం బాగా లేక అద్దాన్ని నేలకేసి కొట్టినట్టుగా’ ఉంది కేంద్రంలోని మోదీ సర్కారు వైఖరి. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం పతనోన్ముఖంగా సాగిపోవటం చూసి, స్వీయవిమర్శ చేసుకోవాల్సింది పోయి, ఆ సూచీపైనే రాళ్లేయటం బ
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ విరాళాలు అందజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు సోమవారం రూ. 3 లక్షల విరాళాన్ని