గత ఏడాది కంటే ఈసారి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నా భూగర్భ జలాలు మాత్రం తగ్గిపోలేదు. అదీగాక గత సంవత్సరం మే నెలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో భూగర్భ జలమట్టం 0.18 మీటర్ల మేరకు పెరిగిం
3,800 చదరపు మీటర్ల స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతి 40 కంటెయినర్లలో హైదరాబాద్కు 20 మంది నిపుణులతో ఫిట్టింగ్ ఐదారు నెలల్లో సిద్ధం కానున్నతెలంగాణ అమరుల స్మృతివనం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హుస
ప్రతి వార్డులో రూ.4.50లక్షలతో ఏర్పాటు వచ్చేనెల 2న ప్రాంగణాలు ప్రారంభం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, మే 28 : తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ర
2 నుంచి మూల్యాంకనం ముగిసిన ప్రధాన పరీక్షలు హాజరైన విద్యార్థులు 5,03,114 మంది హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ నెలాఖరులో విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఎస్స�
క్యాన్సర్ రక్త కణాలపై రోజారాణి పరిశోధన ఉస్మానియా యూనివర్సిటీ, మే 28: ఉస్మానియా యూనివర్సిటీ జన్యుశాస్త్ర విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ రోజారాణి చేసిన పరిశోధనలకు అంతర్జాతీయ పేటెంట్ హక్కు లభించ�
అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు అన్ని సర్కిళ్లలో ప్రత్యేక కంట్రోల్ రూముల ఏర్పాటు జూన్16 నుంచి 24 గంటలు అందుబాటులో.. హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): వర్షకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనదని, నరేంద్రమోదీ ఆ విషయం మర్చిపోయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్టే మాట్లాడారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ �
133 మంది లబ్ధిదారులకు ప్రదానం హైదరాబాద్, మే 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్.. వివేకానంద విదేశీ విద్యాపథకం కింద లబ్ధిదారులకు గురువారం మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగ�
ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఫారెస్టు అధికారులు శంషాబాద్ రూరల్, మే 25: టింబర్ డిపో అనుమతికి రూ.80 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రేంజ్ ఫారెస్టు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్య
తల్లిదండ్రులను ఒప్పించడంతో విద్యార్థి పరీక్షకు హాజరు ఉపాధ్యాయుల కృషికి పలువురు అభినందనలు కొల్లాపూర్, మే 25 : పదో తరగతి పరీక్షలు రాయాల్సిన కొడుకును చేపల వేటకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులకు చదువు ప్రాధాన�
ఘటనలో 46 మంది అరెస్టు కీలక సూత్రధారి అన్యం సాయి హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్తత కొనసాగుతున్నది. అక్కడ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు భద్రతను కట్ట
చిగురుమామిడి, మే 25: తల్లి మరణించినా దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పరిధిలోని రాజన్నపల్లికి చెందిన వంగ రాహుల్ స్థానిక డార్విన్ సూల్లో పదో తరగ�
ఉచిత శిక్షణలో రాజకీయ కోణం లేదు రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల నిజామాబాద్ క్రైం, మే 25: స్థానికత జీవోతో తెలంగాణ యువతకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపార�
నెక్కొండ, మే 25: బొడ్రాయి పునఃప్రతిష్ఠ కోసం వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ముస్లింలు రూ.50 వేల విరాళం అందజేసి మతసామరస్యాన్ని చాటుకొన్నారు. నెక్కొండలో గ్రామస్థులు బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్న�
కొమ్మ నరికితే కాత ఆపుతానా అన్నట్టు ఈ మామిడి చెట్టు కొమ్మ నరికిన చోటే కాయలు కాసి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జనగామ జిల్లా దేవరుప్పులలో నీరటి సోమయ్య అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలోని మామిడితోటలో ఓ చెట్టు