ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి చోటు చేసుకుంది
‘బావా.. చిన్న రిక్వెస్ట్. గట్టుప్పల్కు చెందిన యశోద (దివ్యాంగురాలు) గతంలో కామినేని దవాఖానలో జీఎన్ఎంగా పనిచేసింది. ప్రస్తుతం చదువుకొంటూనే ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్నది.
కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీకి కోవర్ట్గా పనిచేశానని స్వయంగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు నమ్మడం లేదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజ�
సీఎం కేసీఆర్ నిజమైన పూలే వారసుడని, బీసీల ఆత్మగౌరవం కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్సేనని, దీనిని బీసీ బిడ్డలు, నేతలు గుర్తించి పార్టీలోకి తరలిరావాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
మునుగోడు ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన గుర్తును మార్చిన అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలకు ఉపక్రమించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సీఈవో వికాస్రాజ్ ఓ ప్రకటన విడుదలచేశారు.
Joinings| మునుగోడు మండలంలోని రత్తిపెళ్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ వందమంది కాంగ్రెస్ కార్యకర్తలతో టీఆర్ఎస్ లో చేరారు.
Minister Koppula|ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని , తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా విజనరీతో ముందుకు సాగుతున్న గొప్ప నాయకుడని
Minister Sabita Indra reddy|ఎల్ కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని బీఎస్ డి డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. గతంలో రద్దు చేసిన రోడ్డు రోలర్ గుర్తును మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి తిరిగి కేటాయిస్తూ ఆదేశాలిచ్చింది.