ఖరారైన వానకాలం పంటల సాగువిస్తీర్ణం 1.42 కోట్ల ఎకరాల్లో సాగు అంచనా 70 లక్షల ఎకరాల్లో పత్తి..45 లక్షలకే వరి 14.41లక్షల క్వింటాళ్ల విత్తనాల అంచనా 20.25 లక్షల క్వింటాళ్ల్ల విత్తనాలు సిద్ధం ఇప్పటికే 9 లక్షల టన్నుల ఎరువులు
యువతకు మోదీ క్షమాపణ చెప్పాలి కేసులు ఎత్తేసి. ఆర్మీలో అవకాశం కల్పించాలి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండ, జూన్ 20: దేశాన్ని అగ్నిగుండంలా మార్చిన అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి �
నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం చాట్ల శ్రావణ్కుమార్ చొరవ నిర్మల్ అర్బన్, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి కృషిచేస్తుండగా పేదల పిల్లలతోపాటు ఉపాధ్యాయుల పిల్
కొడుకు పెద్దకర్మ నాడు 200 మందికి హెల్మెట్లు పంపిణీ శాయంపేట, జూన్ 20: ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకు మృతిచెందితే రోజులతరబడి బాధపడుతూనే ఉంటారు. ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతారు. కానీ, హనుమకొండ జిల్లా శాయం�
సీఎం కేసీఆర్ విజన్తో కలల సాకారం మూడేండ్లుగా అద్భుతమైన ఫలితాలు మల్లన్న సాగర్తోనే సగం ఆయకట్టు వచ్చే ఏడాదికి మిగిలిన పనులన్నీ పూర్తి కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్�
యాత్రికులను సాగనంపిన ముస్లిం ప్రముఖులు హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్: హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు సోమవారం 746 మంది తరలి వెళ్లారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 373 మంది ఉన్నారు. నాంప
దేశ నిర్మాణంలో వీరిదే ముఖ్యపాత్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ వినోద్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్ దేశంలో సంపద నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కా�
మ్యాట్రిమొనీ నుంచి మహిళ మోసం హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమొనీ సైట్ నుంచి కుదిరిన పెండ్లి సంబంధం ఒక వ్యక్తిని రూ.6.5 కోట్లు ముంచేసింది. బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో �
మరోసారి బీజేపీ విష ప్రచారం సైనికుల త్యాగాలనూ వాడుకొంటున్నవాళ్లదా? సైన్యంలో చేరి సేవ చేయాలనుకొంటున్నవారిదా? కేంద్ర ఇంటెలిజెన్స్ ఎందుకు హెచ్చరించలేదు? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అల్లర్లకు ఎవరు కారణం? అగ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంతో సర్కారు బడులు సరికొత్త కళను సంతరించుకొంటున్నాయి. రోజురోజుకు విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అతి తక్కువకాలంలోనే అడ్మిషన్లు లక్ష�
డబ్బు చెల్లించినా స్టాక్ రావడంలో జాప్యమే కేంద్ర ప్రభుత్వ తీరుతో డీలర్లకు కంపెనీల కొర్రీలు హైదరాబాద్లో అడపాదడపా ‘నో స్టాక్’ బోర్డులు జిల్లాల్లో రోజురోజుకూ జఠిలమవుతున్న సమస్య సాగు సీజన్ ప్రారంభం�
న్యూఢిల్లీ, జూన్ 15: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బుధవారం రాత్రి 7.30 గంటలకు దీన్ని పరీక్షించినట్టు రక్షణ శ�
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మం
అబద్ధం గాడిద మాంసం తీసుకొంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో నమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా గాడిదలను తీసుకొచ్చి వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఒ�