కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల పై విధించిన ఐదుశాతం జీఎస్టీని రద్దు చేయాలని ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామ చేనేత పవర్ లూమ్ కార్మికులు, పద్మశాలీలు డిమాండ్ చేశారు .
మద్యం మత్తులో బెజ్జంకి ఎస్సై వీరంగం సృష్టించాడు. అడ్డువచ్చిన పోలీస్ సిబ్బందిపైనా దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
యుగాల నాటి ప్రాచీన స్వయంభూ నారసింహస్వామివారి దేవాలయాన్ని ఆధునిక కాలంలో ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించడం గొప్ప విషయమని భువనేశ్వరి పీఠాధిపతి కమలానందభారతీ స్వామీజీ కొనియాడారు.
రామదాసుకు శ్రీరాముడంటే ఎంత ఇష్టమో మనం విన్నాం. ఎన్నో కీర్తనలు విరచించి రామయ్యను కొలిచిన మహా భక్తుడాయన. అలాంటి భక్తులు నేటికీ ఉన్నారు. ఆయనలా కీర్తనలు రాయకపోయినా నిరంతరం రామజపం చేస్తున్నారు.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్ల మధ్య మొత్తం 12 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు వెల్లడించారు.
B(T)RS Australia | దేశంలో ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించి, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ