11 పేపర్లతో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి సిలబస్పై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. 2022-23 విద్యాసంవత్సరంలో 100 శాతం సిలబస్ ఉంటుందని �
నేటి నుంచి 15 వరకు దరఖాస్తుల ఆహ్వానం ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన 30న బాసర, జూన్ 30: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను డైరెక్టర్ సతీశ్కు
16 ఏండ్లకే తండ్రి మరణం ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుటుంబాన్ని పోషించేందుకు మేకల కాపరిగా మారిన బాలుడు ఆపత్కాలంలో అండగా రైతుబీమా (ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగా�
అందరికీ నా సెల్యూట్: మంత్రి హరీశ్ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): వైద్యులు మనకు కనిపించే దేవుళ్లని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం
మేడే రాజీవ్ సాగర్ను తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. అదేవిధంగా, తెలంగాణ అధికార భాషా సంఘ�
రైతులు సంప్రదాయ సాగును వీడాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి జిల్లాలో ఒకేరోజు 330 ఎకరాల్లో 15 వేల మొక్కల పెంపకం వనపర్తి, జూన్ 25 (నమస్తే తెలంగాణ): అన్నదాతలు సంప్రదాయ పంటల సాగును వదిలి, అధిక ఆదాయం వచ్
సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 21: ఆర్మీని కాషాయ దళంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, ఇందులో భాగంగానే అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిందని సీపీఐ రాష్ట్ర సహా�
ఏపీలోని నడికుడి సమీపంలో ఘటన మృతులు నల్లగొండ జిల్లావాసులు నార్కట్పల్లి, జూన్ 21: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జ
వివిధ ప్రక్రియలలో సారస్వత పరిషత్తు పురస్కారాల ప్రకటన తెలుగు యూనివర్శిటీ, జూన్ 21: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలోని ఉత్తమ గ్రంథాలకు 2022 సంవత్సరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాలను ప్రకటించ�
రాష్ట్రంలో కొత్తగా 403 కేసులు నమోదు హైదరాబాద్ నగరంలోనే 240 ముందుజాగ్రత్తకు వైద్యశాఖ హెచ్చరిక తాజా మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. ఒక్కర�