Kavitha letter to Modi | చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్తో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్ రాశారు. చేనేత వృత్తినే నమ్ముకుని జీవితాలు కొనసాగిస్తున్న వారికి అండగా ని�
Minister Talasani|యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ సమ్మేళనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Shame shame | రాష్ట్రంలో కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్రలో తెలంగాణ తల్లికి తీరని అవమానం ఎదురైంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే ముందుకు కదిలారు. అలాగే, స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి ని�
Munugode elections|మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రజలకిచ్చిన హామీలతో పాటు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి వ్యవహారశైలీని నిలదీస్తున్నారు.
తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు లాంగ్లిస్టులో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే జాబితాలో నాగరాజు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో త్వర లో బ్రేక్ దర్శనం భక్తులకు అందుబాటులోకి రానున్నది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నా
Minister |మునుగోడు ఎన్నికల్లో ఓటర్లకు మాయమాటలు చెప్పి గెలిచేందుకు బీజేపీ మరోసారి చేస్తున్న మోసాన్ని ప్రజలు గుర్తించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
PVNR statue | సిడ్నీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి పీవీ కుమార్తె వాణిదేవి హాజరయ్యారు. ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరై పీవీ ఘనంగా న�
తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.