న్యూఢిల్లీ, జూన్ 15: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బుధవారం రాత్రి 7.30 గంటలకు దీన్ని పరీక్షించినట్టు రక్షణ శ�
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మం
అబద్ధం గాడిద మాంసం తీసుకొంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో నమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా గాడిదలను తీసుకొచ్చి వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఒ�
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, జూన్ 12: సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆదివారం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. స్వరాష్ట్ర
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 12 : మతసామరస్యం వెల్లివిరిస్తున్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి, లబ్ధి పొందేందుకు ఓ పార్టీకి చెందిన నాయ కుడు ప్రయత్నిస్తున్నాడని బీసీ సంక్షే�
చెరువులో మునిగి ఇద్దరు మృతి నార్కట్పల్లి, జూన్ 12: చెరువులోకి వెళ్లిన గొర్రెను కాపాడబోయి ఇద్దరు కాపరులు మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. నార్కట్పల్లికి చెంద
లండన్, జూన్ 12: ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన వారిలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండో స్థానానికి చేరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్లో ఉన్న థాయ్లాండ్ రాజు భూమిబోల్ అదు
కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ మండలంలోని తాహెర్ కొండాపూర్కు చెందిన 27 మందికి మంజూరైన దళితబంధు యూనిట్లను శనివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అక్కన్నపేట, జూన్ 11: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అంతులేని వివక్ష, నిర్లక్ష్యానికి గురైందని, ముఖ్యంగా సాగునీటి రంగం తీవ్ర అన్యాయానికి గురై
గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో అమలు ఎన్టీఆర్ హయాంలోనూ నిషేధం విధింపు 1946 నుంచే ‘రద్దు’సిఫారసు చేసిన కమిటీలు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఇకపై చేరబోయే డాక్టర్లకు ప్రైవేట్
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు భవనాలను నిర్మించే కాంట్రాక్టు పనులను చేజిక్కించుకోవడానికి 24 నిర్మాణ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎనిమిది కొత్త వైద్య కళాశాలలకు రూ.930 కోట్లతో భవనాలు నిర్�
ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కోనప్ప సిర్పూర్ (టి), జూన్ 8: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని నాగమ్మ చెరువులో భారీ బుద్ధుడి విగ్రహాన్ని బుధవారం ప్రతిష్ఠించారు. సిర్పూర్ ఎమ్మెల్యే
కాలిబూడిదైన వస్తువులు సుమారు 7 లక్షల ఆస్తినష్టం దుబ్బాక, జూన్ 8 : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్�