రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్నింటిని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చే అవకాశం ఉన్నదనే అంశంపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ వివరాలు సేకరిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రా�
ప్రకృతి ప్రేమికులు.. ఊటీ, కొడైకెనాల్కు వెళ్లా ల్సిన అవసరం లేదు. ప్రపంచానికే తలమానికమైన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఈ గడ్డమీద పురుడు పోసుకుని రా.. రమ్మని ఆహ్వానిస్తున్నాయి.
తెలంగాణ ప్రాంతం జలపాతాలకు చిరునామాగా నిలిచింది. ఈ జలపాతాలు తెల్లటి నురగలు కక్కుతూ మనల్ని కట్టిపడేస్తున్నాయి. ఎత్తైన కొండల్లో నుంచి.. ధట్టమైన అడవుల్లో నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చి మనల్ని ఆకర్శిస్తున్నా�
రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రజలను వేధిస్తున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశ
యాంత్రీకరణ, పెద్ద కమతాలు అమెరికా విజయ రహస్యం పంట వైవిధ్యంతోనే అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడి టెక్సాస్లో పత్తి పరిశోధన కేంద్రాన్ని సంద�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 8,11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
బాదామీ చాళుక్యుల నాటి నగ్నకబంధ శిల్పాల గుర్తింపు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం మియ్యపురంలో ప్రాచీన ఆలయాన్ని కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు బైరోజు శ్యాంసుందర్ ఆ�
అడ్డుగా వచ్చిన పశువులు.. కాన్వాయ్లోని వాహనాలు ఢీ పెద్దఅంబర్పేట, జూలై 3: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి నల్లగొండ వెళ్తున్నా
ఆ సంస్థ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ): టెట్ ఫలితాలలో రామయ్య ఇన్స్టిట్యూట్ నంబర్ వన్ స్థాయిలో నిలిచిందని డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ తెలిపారు. తమ ఇన్స్ట
ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూలై 3: ఒకప్పుడు ఉపాధి కోసం వలస వెళ్లే జిల్లాగా పేరొందిన పాలమూరు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి చేరిందని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన�
మోదీ నిర్ణయాలతో దేశ ప్రతిష్ఠకు భంగం అంతర్జాతీయంగా భారత్కు తీవ్ర నష్టం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేసీఆర్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ నే�
ఆర్టీసీ ప్రయాణికులకు శ్రీవారి దర్శనం రోజూ 1,000 మందికి రూ.300 టికెట్లు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నా�
ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్ బాలురతో పోలిస్తే 4.84 శాతం బాలికలదే పైచేయి సత్తాచాటిన గురుకులాలు.. ప్రైవేట్ కన్నా మెరుగ్గా ఎస్సెస్సీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితహైదరాబాద్, జూన్
11 పేపర్లతో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి సిలబస్పై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. 2022-23 విద్యాసంవత్సరంలో 100 శాతం సిలబస్ ఉంటుందని �
నేటి నుంచి 15 వరకు దరఖాస్తుల ఆహ్వానం ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన 30న బాసర, జూన్ 30: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను డైరెక్టర్ సతీశ్కు