మరో పది నిమిషాల్లో ఇల్లు చేరాల్సిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని, ఓ డ్రైవర్ను రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివ
యాదగిరిగుట్ట కొండగుహలో వెలిసిన స్వయంభూ నారసింహుడి దర్శనం మరింత శీఘ్రమైంది. స్వామివారి బ్రేక్ దర్శనానికి మొదటి రోజు విశేష స్పందన లభించింది. ఉదయం 9గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్�
మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉండగా, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఏ ప్రయోజనాలను ఆశించి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు? నమ్మి తనకు ఓటు వేసిన ప్రజలను ఆయన ఎందుకు మోసం చేశారో అందరికీ తెలిసిందే. ప�
తెలంగాణ ఉద్యమానికి నాడు సిద్దిపేట ఉద్యమ సద్ది కట్టింది. కేసీఆర్ ఇచ్చిన ‘జై తెలంగాణ’ పిలుపుకు పులకించి నిండు మనసుతో దీవించింది. సరిగ్గా అలాంటి దృశ్యం ఆవిష్కరించడానికి మునుగోడుకు అవకాశం లభించింది. అందు�
ఉప ఎన్నికలు ఏ కారణం వల్ల వచ్చినా అందులో గెలవాలనే తపన అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. అయితే ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు తాము ఎంత మేర న్యాయం చేశామనేది పార్టీలు ఆత్మావలోకనం చేసుకోవాలి. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని
తెలంగాణ తొలి దశ పోరాటం నుండి మలి దశ పోరాటం వరకు తన కలంతో, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజా కవి గూడ అంజయ్య. కాలాన్ని తన వెనకాల నిలబెట్టుకొని తన రచనలతో, గానంతో సమాజాన్ని కదిలించి దోపిడి�
తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.73,767 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.53,109 కోట్లు రాగా ఈసారి మరో రూ.20వేల కోట్లు పెరిగింది.
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికి బయటపడింది చాలా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపడుతాయని, ఢిల్లీ గద్దె దద్దరిల్లిపోతుందని చెప్పారు. పెట్టుబడిదా�
తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని.. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణతో మెరిసింది. ఛత్తీస్గఢ్ వేదికగా జరుగుతున్న అండర్-23 చాంపియన్షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో నందిని 13.73 సెకన్లలో ల
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిని ప్రతి ఏటా అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కారు గుర్తుకే ఓటు వేస్తామని కల్లు గీత కార్మికులు, గౌడ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.
మోదీది మొదటినుంచి అమ్ముడు, కొనుడు సిద్ధాంతమేనని టీఆర్ఎస్ నేత దాసో జు శ్రవణ్ ఆరోపించారు. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేత ఓ క్రూరమైన రాజకీయ ప్రవృత్తి అని మండిపడ్డారు.
అదానీ, టాటా, ఎస్సార్, టోరంట్ వంటి నాలుగు కార్పొరేట్ కంపెనీల మేలు కోసమే కేంద్రం విద్యుత్తు సవరణ బిల్లు తెచ్చిందని అలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు శైలేంద్ర దూబే ఆగ్రహం �
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ఏకంగా రాష్ట్ర అవతరణనే అవమానించిన ఆయన.. తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా మార్చాలని �