KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూసి దేశ రైతాంగం కేసీఆర్ పరిపాలన కోసం ఎదురుచూస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
Minister Srinivas Goud|నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ఓటర్లు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
Sahasra Kalasabhishekam| హైదరాబాద్ లో టీటీడీ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజు బుధవారం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్కు అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి తెలిపారు. 16వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది.
టీఎస్పీఎస్సీ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ధార్మిక భావన కలిగిన గొప్ప ఆధ్మాత్మికవేత్త అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయనను తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేం
ఇయ్యాల తెలంగాణల ఏ మూలకు పోయినా భూముల రేట్లు తక్కువ లేవు. రోడ్డు పక్కకు ఉన్నయి రూ.కోట్లు పలుకుతున్నయి. ఇక్కడ ఒక ఎకరం అమ్ముకొని పక్క రాష్ర్టాల్లో రెండుమూడు ఎకరాలు కొంటున్నరు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచ�
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.