కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఆ గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఏ అభ్యర్థికీ కేటాయించవద్దని కోరింది.
మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజల ఆత్మగౌరవానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్లు (రూ.16,475.90 కోట్లు)గా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో ఏకంగా 40 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్ల (రూ.23,066.26 కోట్ల)కు చేరినట్టు ప్రముఖ ప్రాపర్టీ �
మునుగోడు అభివృద్ధి కోసమే శాసన సభ్యత్వానికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కేంద్రం నిధులు తీసుకొచ్చేందుకే బీజేపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు.
అన్న అంటే తమ్ముడిని, చెల్లెల్ని తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునేటోడంటరు. నాకు అన్నలేడు. కానీ, అన్నలేని లోటు తీర్చిండు కేటీఆర్ అన్న. ఈ జీవితంలో ఇంతగనం ఎన్నడూ సంతోషపడలే’ అని పట్టలేని సంతోషంతో చెప్తుతున్నడ�
‘సాధనాత్ సాధ్యతే సర్వం’ (సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు) అనే సూక్తికి ప్రతీక వాల్మీకి మహర్షి అని, ఒక సామాన్యుడు మహర్షిగా ఎదిగిన ఆయన జీవితమే అందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కీర్తించ�
నైతిక విలువలతో కూడిన జీవితం కావాలనుకొనే వారంతా రామాయణ మహాకావ్యాన్ని నిత్య పారాయణ గ్రంథంగా భావిస్తారని, అంతటి మహత్తరమైన గ్రంథ సృష్టికర్త, ప్రపంచానికి జ్ఞాననిధిని అందించిన వాల్మీకి మహర్షి సదా పూజ్యనీయు�
తెలంగాణకు ఎన్డీయే ప్రభుత్వం ఏమిచ్చిందో చూపించడానికి మీ వద్ద పెద్ద గుండుసున్నా మాత్రమే ఉన్నప్పుడు మీరు నల్ల పిల్లులు, తాంత్రికులపైనే ఆధారపడాల్సి ఉంటున్నదని మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ఉద్దేశించి వ్�
Minister Fishing | మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అందరితో ఈజీగా కలిసిపోతారు. దారిన పోయే వారిని పలకరిస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటారు. ఆదివారం పాలకుర్తి నుంచి వస్తూ దారి మధ్యలో చేపల గాలం వేస్తున్న వారితో మాట క
TRS complaint |మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రాజగోపాల్రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ రావడం వల్లనే బీజేపీలో చేరానని రాజగోపాల్ చెప్పారని ఎ�
Telangana Youth | ఏజెంట్ల మోసానికి గురైన తెలంగాణ యువకులు దుబాయ్లో అన్నమో రామచంద్రా అంటూ నిరీక్షిస్తున్నారు. మూడు రోజులుగా తిండి, నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. మంత్రి కేటీఆర్ దయతలంచి తమను ఇండియాకు రప్పించేలా చ�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టుగా గౌడ సంఘాల ముఖ్యనాయకులు ప్రకటించారు. శనివారం బేగంపేటలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఎైక్సెజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్�